MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Andhra Pradesh
  • జనసేనలో నాదెండ్ల మనోహర్ చిచ్చు: పవన్ కల్యాణ్ కు ప్రశ్నలు

జనసేనలో నాదెండ్ల మనోహర్ చిచ్చు: పవన్ కల్యాణ్ కు ప్రశ్నలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన నాదెండ్ల మనోహర్ కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ప్రశ్నల పరంపర ఎదురవుతోంది. పార్టీలో నాదెండ్ల మనోహన్ నెంబర్ టూ స్థానం పొందినట్లేనని భావిస్తున్నారు. 

2 Min read
Author : Siva Kodati
Published : Jul 30 2019, 12:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన నాదెండ్ల మనోహర్ కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ప్రశ్నల పరంపర ఎదురవుతోంది. పార్టీలో నాదెండ్ల మనోహన్ నెంబర్ టూ స్థానం పొందినట్లేనని భావిస్తున్నారు. అయితే, నాదెండ్ల మనోహర్ ను ఒక్కడినే ప్రతి చోటికీ తీసుకు వెళ్తూ పవన్ కల్యాణ్ ఎక్కడ లేని ప్రాధాన్యం ఇస్తున్నారంటూ విమర్శలు ప్రారంభమయ్యాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన నాదెండ్ల మనోహర్ కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ప్రశ్నల పరంపర ఎదురవుతోంది. పార్టీలో నాదెండ్ల మనోహన్ నెంబర్ టూ స్థానం పొందినట్లేనని భావిస్తున్నారు. అయితే, నాదెండ్ల మనోహర్ ను ఒక్కడినే ప్రతి చోటికీ తీసుకు వెళ్తూ పవన్ కల్యాణ్ ఎక్కడ లేని ప్రాధాన్యం ఇస్తున్నారంటూ విమర్శలు ప్రారంభమయ్యాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన నాదెండ్ల మనోహర్ కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ప్రశ్నల పరంపర ఎదురవుతోంది. పార్టీలో నాదెండ్ల మనోహన్ నెంబర్ టూ స్థానం పొందినట్లేనని భావిస్తున్నారు. అయితే, నాదెండ్ల మనోహర్ ను ఒక్కడినే ప్రతి చోటికీ తీసుకు వెళ్తూ పవన్ కల్యాణ్ ఎక్కడ లేని ప్రాధాన్యం ఇస్తున్నారంటూ విమర్శలు ప్రారంభమయ్యాయి.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నాదెండ్ల మనోహర్ కు ఇస్తున్న ప్రాధాన్యంపై శ్రీధర్ అడ్డేపల్లి ట్విట్టర్ వేదిక వ్యాఖ్యలు చేసి చర్చకు ఊపిరిపోశారు. నాయకుడు ప్రతి ఒక్కరిని వెంట నడిపించుకుని వెళ్లాలని, ఒక్కరినే తన వెంట నడిపించుకుని వెళ్లడం సరి కాదని ఆయన వ్యాఖ్యానించారు. నాదెండ్ల మనోహర్ కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు

నాదెండ్ల మనోహర్ కు ఇస్తున్న ప్రాధాన్యంపై శ్రీధర్ అడ్డేపల్లి ట్విట్టర్ వేదిక వ్యాఖ్యలు చేసి చర్చకు ఊపిరిపోశారు. నాయకుడు ప్రతి ఒక్కరిని వెంట నడిపించుకుని వెళ్లాలని, ఒక్కరినే తన వెంట నడిపించుకుని వెళ్లడం సరి కాదని ఆయన వ్యాఖ్యానించారు. నాదెండ్ల మనోహర్ కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు

నాదెండ్ల మనోహర్ కు ఇస్తున్న ప్రాధాన్యంపై శ్రీధర్ అడ్డేపల్లి ట్విట్టర్ వేదిక వ్యాఖ్యలు చేసి చర్చకు ఊపిరిపోశారు. నాయకుడు ప్రతి ఒక్కరిని వెంట నడిపించుకుని వెళ్లాలని, ఒక్కరినే తన వెంట నడిపించుకుని వెళ్లడం సరి కాదని ఆయన వ్యాఖ్యానించారు. నాదెండ్ల మనోహర్ కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు
35
శ్రీధర్ అడ్డేపల్లి దాంతో ఆగకుండా పార్టీలో ఉన్న ప్రముఖ నాయకుల పేర్లు కూడా చెప్పారు. జెడి (లక్ష్మినారాయణ), తోట చంద్రశేఖర్, భరత్ భూషణ్, శేఖర్ పులి, తదితర నాయకులు ఉన్నారని, వారిని విస్మరించకూడదని ఆయన అన్నారు. వారిని విస్మరిస్తే మూల్యం చెల్లించే తప్పిదమవుతుందని ఆయన అన్నారు. దానికి నాదెండ్ల మనోహర్ ను తీసుకుని వెళ్లి పవన్ కల్యాణ్ అప్పటి గవర్నర్ నరసింహన్ ను కలిసిన ఫొటోను జత చేశారు. అంతేకాకుండా చిరంజీవితో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ భేటీ అయిన ఫొటోను కూడా జత చేశారు

శ్రీధర్ అడ్డేపల్లి దాంతో ఆగకుండా పార్టీలో ఉన్న ప్రముఖ నాయకుల పేర్లు కూడా చెప్పారు. జెడి (లక్ష్మినారాయణ), తోట చంద్రశేఖర్, భరత్ భూషణ్, శేఖర్ పులి, తదితర నాయకులు ఉన్నారని, వారిని విస్మరించకూడదని ఆయన అన్నారు. వారిని విస్మరిస్తే మూల్యం చెల్లించే తప్పిదమవుతుందని ఆయన అన్నారు. దానికి నాదెండ్ల మనోహర్ ను తీసుకుని వెళ్లి పవన్ కల్యాణ్ అప్పటి గవర్నర్ నరసింహన్ ను కలిసిన ఫొటోను జత చేశారు. అంతేకాకుండా చిరంజీవితో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ భేటీ అయిన ఫొటోను కూడా జత చేశారు

శ్రీధర్ అడ్డేపల్లి దాంతో ఆగకుండా పార్టీలో ఉన్న ప్రముఖ నాయకుల పేర్లు కూడా చెప్పారు. జెడి (లక్ష్మినారాయణ), తోట చంద్రశేఖర్, భరత్ భూషణ్, శేఖర్ పులి, తదితర నాయకులు ఉన్నారని, వారిని విస్మరించకూడదని ఆయన అన్నారు. వారిని విస్మరిస్తే మూల్యం చెల్లించే తప్పిదమవుతుందని ఆయన అన్నారు. దానికి నాదెండ్ల మనోహర్ ను తీసుకుని వెళ్లి పవన్ కల్యాణ్ అప్పటి గవర్నర్ నరసింహన్ ను కలిసిన ఫొటోను జత చేశారు. అంతేకాకుండా చిరంజీవితో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ భేటీ అయిన ఫొటోను కూడా జత చేశారు
45
నాదెండ్ల మనోహర్ పై మరో తీవ్రమైన వ్యాఖ్య కూడా శ్రీధర్ అడ్డేపల్లి చేశారు. పార్టీలో నెంబర్ 2గా ప్రజలు భావిస్తున్న నాయకుడు తన తండ్రిని ప్రభావితం చేయలేకపోయారని ఆయన నాదెండ్ల మనోహర్ ను ఉద్దేశించి అన్నారు. తన తండ్రి బిజెపిలో చేరకుండా చూడలేకపోయారని అన్నారు. నాదెండ్ల మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కర రావు బిజెపిలో చేరిన విషయం తెలిసిందే

నాదెండ్ల మనోహర్ పై మరో తీవ్రమైన వ్యాఖ్య కూడా శ్రీధర్ అడ్డేపల్లి చేశారు. పార్టీలో నెంబర్ 2గా ప్రజలు భావిస్తున్న నాయకుడు తన తండ్రిని ప్రభావితం చేయలేకపోయారని ఆయన నాదెండ్ల మనోహర్ ను ఉద్దేశించి అన్నారు. తన తండ్రి బిజెపిలో చేరకుండా చూడలేకపోయారని అన్నారు. నాదెండ్ల మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కర రావు బిజెపిలో చేరిన విషయం తెలిసిందే

నాదెండ్ల మనోహర్ పై మరో తీవ్రమైన వ్యాఖ్య కూడా శ్రీధర్ అడ్డేపల్లి చేశారు. పార్టీలో నెంబర్ 2గా ప్రజలు భావిస్తున్న నాయకుడు తన తండ్రిని ప్రభావితం చేయలేకపోయారని ఆయన నాదెండ్ల మనోహర్ ను ఉద్దేశించి అన్నారు. తన తండ్రి బిజెపిలో చేరకుండా చూడలేకపోయారని అన్నారు. నాదెండ్ల మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కర రావు బిజెపిలో చేరిన విషయం తెలిసిందే
55
శ్రీధర్ అడ్డేపల్లి ఎన్నికలకు ముందు బిజెపికి రాజీనామా చేసి జనసేనలో చేరారు. పార్టీ తీరు పట్ల తీవ్ర అసంతృప్తికి గురై జనసేన నుంచి కూడా తప్పుకున్నారు. ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేరు. జనసేనకు రాజీనామా చేసి బిజెపిలో చేరిన విజయబాబు కూడా పవన్ కల్యాణ్ నాదెండ్ల మనోహర్ కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంపై ప్రశ్నించారు

శ్రీధర్ అడ్డేపల్లి ఎన్నికలకు ముందు బిజెపికి రాజీనామా చేసి జనసేనలో చేరారు. పార్టీ తీరు పట్ల తీవ్ర అసంతృప్తికి గురై జనసేన నుంచి కూడా తప్పుకున్నారు. ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేరు. జనసేనకు రాజీనామా చేసి బిజెపిలో చేరిన విజయబాబు కూడా పవన్ కల్యాణ్ నాదెండ్ల మనోహర్ కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంపై ప్రశ్నించారు

శ్రీధర్ అడ్డేపల్లి ఎన్నికలకు ముందు బిజెపికి రాజీనామా చేసి జనసేనలో చేరారు. పార్టీ తీరు పట్ల తీవ్ర అసంతృప్తికి గురై జనసేన నుంచి కూడా తప్పుకున్నారు. ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేరు. జనసేనకు రాజీనామా చేసి బిజెపిలో చేరిన విజయబాబు కూడా పవన్ కల్యాణ్ నాదెండ్ల మనోహర్ కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంపై ప్రశ్నించారు

About the Author

SK
Siva Kodati

Latest Videos
Recommended Stories
Recommended image1
తిరుమ‌ల కాలిన‌డక మార్గంలో రోబో డాగ్.. ఇంత‌కీ దీని ఉప‌యోగం ఏంటంటే.?
Recommended image2
Crop insurance: రైతులకు గుడ్ న్యూస్.. పంటల బీమా గడువు పెంపు.. దీని ప్రయోజనాలు ఏంటో తెలుసా?
Recommended image3
Dakshina Kailasam: గ్రహణ సమయంలోనూ మూయని ఏకైక గుడి.. ఈ ఆలయానికి జీవితంలో ఒక్కసారైనా ఎందుకు వెళ్లాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved