నివర్ బాధితులకు అండగా... రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్ (ఫోటోలు)
విజయవాడ: నివర్ తుపాన్ మూలంగా పంటలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించి... వారి కష్టాలను స్వయంగా తెలుసుకొనేందుకు పవన్ కల్యాణ్ నాలుగు రోజులపాటు క్షేత్ర స్థాయి పర్యటనలు చేపడుతున్నారు. ఇవాళ హైదరాబాద్ నుండి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన కృష్ణా జిల్లాలో నివర్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. జిల్లాలోని ఉయ్యూరు నుండి ప్రారంభమైన యాత్ర పామర్రు, చల్లపల్లి, అవనిగడ్డ ప్రాంతాలమీదుగా సాగనుంది. ఆయా ప్రాంతాల్లో దెబ్బ తిన్న పంట పొలాలను పరిశీలిస్తున్నారు. అక్కడి రైతులను కలిసి వారి బాధలను తెలుసుకొంటున్నారు.
కృష్ణా జిల్లాలోని నివర్ ప్రభావిత ప్రాంతాల్లో జనసేనాని పవన్ కల్యాణ్ పర్యటన
కృష్ణా జిల్లాలో పవన్ కు ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు
నివర్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ ను చూసేందుకు తరలివచ్చిన ప్రజలు, అభిమానులు, జనసేన కార్యకర్తలు
తడిసి పాడయిపోయిన వరి కంకులతో పవన్ కల్యాణ్
ప్రజలకు అభివాదం చేస్తున్న పవన్ కల్యాణ్
నష్టపోయిన రైతులకు అండగా ప్రసంగిస్తున్న పవన్ కల్యాణ్
కృష్ణా జిల్లాలో కొనసాగుతున్న పవన్ పర్యటన
పవన్ కల్యాణ్ కు స్వాగతం పలుకుతున్న ప్రజలు
అభిమానులతో మాట్లాడుతున్న పవన్ కల్యాణ్
నివర్ తుఫాను కారణంగా పాడయిపోయిన పంటను పరిశీలిస్తున్న పవన్ కల్యాణ్
అభివాదం చేస్తున్న పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ పర్యటనలో భారీగా పాల్గొన్న ప్రజలు
పవన్ కల్యాణ్ కు స్వాగతం పలుకుతున్న ప్రజలు
పవన్ కల్యాణ్ కు స్వాగతం పలుకుతున్న ప్రజలు
నష్టపోయిన రైతులతోొ మాట్లాడుతున్న పవన్ కల్యాణ్
పాడయిపోయిన వరి కంకులను చేతబట్టి ప్రసంగిస్తున్న పవన్ కల్యాణ్