MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • తనయుడి చేతిలోకి టీడీపీ: నారా లోకేష్ పాదయాత్ర?

తనయుడి చేతిలోకి టీడీపీ: నారా లోకేష్ పాదయాత్ర?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర ఓ సెంటిమెంట్ గా మారింది. పాదయాత్ర చేసిన నాయకుడు అధికారంలోకి వస్తాడనే నమ్మకం పెరిగింది. ఎన్టీ రామారావు మొదలు పెట్టిన పాదయాత్ర ఆ తర్వాత పాపులర్ అయింది.

2 Min read
Author : Siva Kodati
Published : Aug 26 2020, 06:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
<p style="text align: justify;">ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర ఓ సెంటిమెంట్ గా మారింది. పాదయాత్ర చేసిన నాయకుడు అధికారంలోకి వస్తాడనే నమ్మకం పెరిగింది. ఎన్టీ రామారావు మొదలు పెట్టిన పాదయాత్ర ఆ తర్వాత పాపులర్ అయింది. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు.</p>

<p style="text-align: justify;">ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర ఓ సెంటిమెంట్ గా మారింది. పాదయాత్ర చేసిన నాయకుడు అధికారంలోకి వస్తాడనే నమ్మకం పెరిగింది. ఎన్టీ రామారావు మొదలు పెట్టిన పాదయాత్ర ఆ తర్వాత పాపులర్ అయింది. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు.</p>

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర ఓ సెంటిమెంట్ గా మారింది. పాదయాత్ర చేసిన నాయకుడు అధికారంలోకి వస్తాడనే నమ్మకం పెరిగింది. ఎన్టీ రామారావు మొదలు పెట్టిన పాదయాత్ర ఆ తర్వాత పాపులర్ అయింది. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
<p style="text-align: justify;">ఆ తర్వాత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్ర చేశారు. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చింది. తాజాగా వైసీపీ అధ్యక్షుడు పాదయాత్ర చేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన చేస్తున్నారు</p>

<p style="text-align: justify;">ఆ తర్వాత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్ర చేశారు. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చింది. తాజాగా వైసీపీ అధ్యక్షుడు పాదయాత్ర చేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన చేస్తున్నారు</p>

ఆ తర్వాత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్ర చేశారు. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చింది. తాజాగా వైసీపీ అధ్యక్షుడు పాదయాత్ర చేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన చేస్తున్నారు

36
<p style="text-align: justify;">టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కూడా పాదయాత్ర చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. సైకిల్ యాత్ర చేయాలా, పాదయాత్ర చేయాలా అనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, పాదయాత్ర వైపే ఆయన మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. నారా లోకేష్ పాదయాత్రపై సోషల్ మీడియాలో విరివిగా ప్రచారం సాగుతోంది</p>

<p style="text-align: justify;">టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కూడా పాదయాత్ర చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. సైకిల్ యాత్ర చేయాలా, పాదయాత్ర చేయాలా అనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, పాదయాత్ర వైపే ఆయన మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. నారా లోకేష్ పాదయాత్రపై సోషల్ మీడియాలో విరివిగా ప్రచారం సాగుతోంది</p>

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కూడా పాదయాత్ర చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. సైకిల్ యాత్ర చేయాలా, పాదయాత్ర చేయాలా అనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, పాదయాత్ర వైపే ఆయన మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. నారా లోకేష్ పాదయాత్రపై సోషల్ మీడియాలో విరివిగా ప్రచారం సాగుతోంది

46
<p style="text-align: justify;">పాదయాత్ర ద్వారా పార్టీ పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవడంతో పాటు పార్టీని బలోపేతం చేయాలని, కార్యకర్తల్లో విశ్వాసం కలిగించాలని నారా లోకేష్ ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. దాదాపు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయడం ద్వారా ప్రజల మనసులను దోచుకోవడంతో పాటు వైఎస్ జగన్ చేస్తున్న తప్పులను ఎత్తి చూపాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు</p>

<p style="text-align: justify;">పాదయాత్ర ద్వారా పార్టీ పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవడంతో పాటు పార్టీని బలోపేతం చేయాలని, కార్యకర్తల్లో విశ్వాసం కలిగించాలని నారా లోకేష్ ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. దాదాపు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయడం ద్వారా ప్రజల మనసులను దోచుకోవడంతో పాటు వైఎస్ జగన్ చేస్తున్న తప్పులను ఎత్తి చూపాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు</p>

పాదయాత్ర ద్వారా పార్టీ పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవడంతో పాటు పార్టీని బలోపేతం చేయాలని, కార్యకర్తల్లో విశ్వాసం కలిగించాలని నారా లోకేష్ ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. దాదాపు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయడం ద్వారా ప్రజల మనసులను దోచుకోవడంతో పాటు వైఎస్ జగన్ చేస్తున్న తప్పులను ఎత్తి చూపాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు

56
<p style="text-align: justify;">అయితే, నారా లోకేష్ పాదయాత్ర ఇప్పట్లో ఉండకపోవచ్చునని అంటున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన 14 నెలలు అవుతోంది. ఎన్నికల ఏడాది ముందో, లేదంటే దాని కన్నా కొంచెం ముందు పాదయాత్రకు శ్రీకారం చుట్టాలని నారా లోకేష్ భావిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మొత్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ఆగిపోయిన తర్వాత ఆయన పాదయాత్ర ఉండవచ్చునని అంటున్నారు</p>

<p style="text-align: justify;">అయితే, నారా లోకేష్ పాదయాత్ర ఇప్పట్లో ఉండకపోవచ్చునని అంటున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన 14 నెలలు అవుతోంది. ఎన్నికల ఏడాది ముందో, లేదంటే దాని కన్నా కొంచెం ముందు పాదయాత్రకు శ్రీకారం చుట్టాలని నారా లోకేష్ భావిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మొత్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ఆగిపోయిన తర్వాత ఆయన పాదయాత్ర ఉండవచ్చునని అంటున్నారు</p>

అయితే, నారా లోకేష్ పాదయాత్ర ఇప్పట్లో ఉండకపోవచ్చునని అంటున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన 14 నెలలు అవుతోంది. ఎన్నికల ఏడాది ముందో, లేదంటే దాని కన్నా కొంచెం ముందు పాదయాత్రకు శ్రీకారం చుట్టాలని నారా లోకేష్ భావిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మొత్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ఆగిపోయిన తర్వాత ఆయన పాదయాత్ర ఉండవచ్చునని అంటున్నారు

66
<p style="text-align: justify;">అయితే, నారా లోకేష్ కు పాదయాత్ర అనేది నల్లేరు మీద నడక కాకపోవచ్చు. జగన్ ప్రభుత్వంపై మాటల ఈటెలు రువ్వుతూ పోరాటం చేస్తున్న అచ్చెన్నాయుడు జైలు పాలయ్యారు. కొల్లు రవీంద్ర హత్య కేసులో చిక్కుకున్నారు. వల్లభనేని వంశీ వంటి కొంత మంది ఎమ్మెల్యేలు వైసీపీకి అనుకూలంగా మారారు. ఈ స్థితిలో నారా లోకేష్ పాదయాత్ర చేయడం అంత సులభం కాకపోవచ్చునని అంటున్నారు</p>

<p style="text-align: justify;">అయితే, నారా లోకేష్ కు పాదయాత్ర అనేది నల్లేరు మీద నడక కాకపోవచ్చు. జగన్ ప్రభుత్వంపై మాటల ఈటెలు రువ్వుతూ పోరాటం చేస్తున్న అచ్చెన్నాయుడు జైలు పాలయ్యారు. కొల్లు రవీంద్ర హత్య కేసులో చిక్కుకున్నారు. వల్లభనేని వంశీ వంటి కొంత మంది ఎమ్మెల్యేలు వైసీపీకి అనుకూలంగా మారారు. ఈ స్థితిలో నారా లోకేష్ పాదయాత్ర చేయడం అంత సులభం కాకపోవచ్చునని అంటున్నారు</p>

అయితే, నారా లోకేష్ కు పాదయాత్ర అనేది నల్లేరు మీద నడక కాకపోవచ్చు. జగన్ ప్రభుత్వంపై మాటల ఈటెలు రువ్వుతూ పోరాటం చేస్తున్న అచ్చెన్నాయుడు జైలు పాలయ్యారు. కొల్లు రవీంద్ర హత్య కేసులో చిక్కుకున్నారు. వల్లభనేని వంశీ వంటి కొంత మంది ఎమ్మెల్యేలు వైసీపీకి అనుకూలంగా మారారు. ఈ స్థితిలో నారా లోకేష్ పాదయాత్ర చేయడం అంత సులభం కాకపోవచ్చునని అంటున్నారు

About the Author

SK
Siva Kodati

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
వెన్నుపోటు పరిపాలన: మార్గాన్ని భరత్ | Margani Bharat Fires on Chandrababu | Asianet News Telugu
Recommended image2
Now Playing
Jogi Ramesh Open Challenge: టైం, డేట్ చెప్పు నేను రెడీ లోకేష్ కి జోగిరమేష్ ఛాలెంజ్| | Asianet Telugu
Recommended image3
Now Playing
AP & Telangana Weather Update: రానున్న 24 గంటల్లో ఈ జిల్లాలకు వర్షాల హెచ్చరిక | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved