MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • ఏపీలో రోడ్ల పాలైన వలస కార్మికులు.... నిద్ర లేదు, తిండి కరువు

ఏపీలో రోడ్ల పాలైన వలస కార్మికులు.... నిద్ర లేదు, తిండి కరువు

తాడేపల్లి మండల పరిధిలోని సీతానగరం పుష్కర ఘాట్ల వద్ద నిత్యం 200 మందికి పైగా వలసకార్మికులు ,యాచకులు దయనీయ స్థితిలో నివసిస్తున్నారు 

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 18 2020, 10:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
<p>ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షన్నర మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ ని తరిమికొట్టేందుకు ప్రభుత్వాలు నానా అవస్థలు పడుతున్నాయి.</p>

<p>ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షన్నర మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ ని తరిమికొట్టేందుకు ప్రభుత్వాలు నానా అవస్థలు పడుతున్నాయి.</p>

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షన్నర మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ ని తరిమికొట్టేందుకు ప్రభుత్వాలు నానా అవస్థలు పడుతున్నాయి.

27
<p>ఈ వైరస్ ని అరికట్టడానికి సామాజిక దూరం ఒక్కటే మార్గం అని భావించి.. చాలా దేశాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. దీనివల్ల వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పడుతున్నారు. అయితే.. వలస కార్మికులు మాత్రం నానా అవస్థలు పడుతున్నారు.</p>

<p>ఈ వైరస్ ని అరికట్టడానికి సామాజిక దూరం ఒక్కటే మార్గం అని భావించి.. చాలా దేశాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. దీనివల్ల వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పడుతున్నారు. అయితే.. వలస కార్మికులు మాత్రం నానా అవస్థలు పడుతున్నారు.</p>

ఈ వైరస్ ని అరికట్టడానికి సామాజిక దూరం ఒక్కటే మార్గం అని భావించి.. చాలా దేశాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. దీనివల్ల వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పడుతున్నారు. అయితే.. వలస కార్మికులు మాత్రం నానా అవస్థలు పడుతున్నారు.

37
<p>తాడేపల్లి మండల పరిధిలోని సీతానగరం పుష్కర ఘాట్ల వద్ద నిత్యం 200 మందికి పైగా వలసకార్మికులు ,యాచకులు దయనీయ స్థితిలో నివసిస్తున్నారు&nbsp;</p>

<p>తాడేపల్లి మండల పరిధిలోని సీతానగరం పుష్కర ఘాట్ల వద్ద నిత్యం 200 మందికి పైగా వలసకార్మికులు ,యాచకులు దయనీయ స్థితిలో నివసిస్తున్నారు&nbsp;</p>

తాడేపల్లి మండల పరిధిలోని సీతానగరం పుష్కర ఘాట్ల వద్ద నిత్యం 200 మందికి పైగా వలసకార్మికులు ,యాచకులు దయనీయ స్థితిలో నివసిస్తున్నారు 

47
<p>వివిధ సేవాసంస్థలు అందించిన ఆహరం పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు .</p><p><br />&nbsp;</p>

<p>వివిధ సేవాసంస్థలు అందించిన ఆహరం పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు .</p><p><br />&nbsp;</p>

వివిధ సేవాసంస్థలు అందించిన ఆహరం పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు .


 

57
<p>ఆవాసం లేక ఎండలో మాడుతూ , దోమలతో సావాసం చేస్తున్నారు.హృదయవిధాకారంగా జీవనం కొనసాగిస్తున్నారు.&nbsp;</p>

<p>ఆవాసం లేక ఎండలో మాడుతూ , దోమలతో సావాసం చేస్తున్నారు.హృదయవిధాకారంగా జీవనం కొనసాగిస్తున్నారు.&nbsp;</p>

ఆవాసం లేక ఎండలో మాడుతూ , దోమలతో సావాసం చేస్తున్నారు.హృదయవిధాకారంగా జీవనం కొనసాగిస్తున్నారు. 

67
<p>అధికారుల నిర్లక్యం స్పష్టంగా కనపడుతోంది. ఆదుకోవాలంటూ కృష్ణమ్మ వైపు దిక్కులు చూస్తున్నారు.</p>

<p>అధికారుల నిర్లక్యం స్పష్టంగా కనపడుతోంది. ఆదుకోవాలంటూ కృష్ణమ్మ వైపు దిక్కులు చూస్తున్నారు.</p>

అధికారుల నిర్లక్యం స్పష్టంగా కనపడుతోంది. ఆదుకోవాలంటూ కృష్ణమ్మ వైపు దిక్కులు చూస్తున్నారు.

77
<p>వీరిలో అసాంగిక శక్తులు చేరి చిల్లరదొంగతనాలు పాల్పడతారేమోనని భయాందోళనలో స్థానికులు ఉన్నారు. లాక్ డౌన్ పూర్తయ్యేవరకు వారికి భోజనసదుపాయం తో పాటు వసతి కల్పించాలని వలస కార్మికులు అభ్యర్థిస్తున్నారు.</p><p>అధికార యంత్రాంగం స్పందించి వారిని ఆదుకోవాలని కార్మికులు కోరుకుంటున్నారు</p>

<p>వీరిలో అసాంగిక శక్తులు చేరి చిల్లరదొంగతనాలు పాల్పడతారేమోనని భయాందోళనలో స్థానికులు ఉన్నారు. లాక్ డౌన్ పూర్తయ్యేవరకు వారికి భోజనసదుపాయం తో పాటు వసతి కల్పించాలని వలస కార్మికులు అభ్యర్థిస్తున్నారు.</p><p>అధికార యంత్రాంగం స్పందించి వారిని ఆదుకోవాలని కార్మికులు కోరుకుంటున్నారు</p>

వీరిలో అసాంగిక శక్తులు చేరి చిల్లరదొంగతనాలు పాల్పడతారేమోనని భయాందోళనలో స్థానికులు ఉన్నారు. లాక్ డౌన్ పూర్తయ్యేవరకు వారికి భోజనసదుపాయం తో పాటు వసతి కల్పించాలని వలస కార్మికులు అభ్యర్థిస్తున్నారు.

అధికార యంత్రాంగం స్పందించి వారిని ఆదుకోవాలని కార్మికులు కోరుకుంటున్నారు

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
ఇఫ్తార్ విందులో పాల్గొన్న జగన్ | YS Jagan Attends Iftar Dinner | Asianet News Telugu
Recommended image2
Now Playing
దివ్యాంగులతో టికెట్ తీసుకొని బస్సులో ప్రయాణించిన సీఎం | Divyang Shakti Scheme | Asianet News Telugu
Recommended image3
Now Playing
YS Jagan Attends Iftar Dinner: ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న జగన్| Asianet Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved