MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • బీజేపీలోకి భారీ వలసలు: టీడీపీ, జనసేనల నుంచే కాదు వైసీపీ నుంచి కూడా...

బీజేపీలోకి భారీ వలసలు: టీడీపీ, జనసేనల నుంచే కాదు వైసీపీ నుంచి కూడా...

ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ముఖ్యంగా ఇద్దరు మాజీమంత్రులు గుడ్ బై చెప్పేశారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీలో కీలక నేతలుగా వ్యవహరిస్తున్న వారు సైతం అమాంతంగా పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీ కండువా కప్పేసుకున్నారు. 

3 Min read
Author : Nagaraju T
| Updated : Oct 03 2019, 04:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
116
ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ముఖ్యంగా ఇద్దరు మాజీమంత్రులు గుడ్ బై చెప్పేశారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీలో కీలక నేతలుగా వ్యవహరిస్తున్న వారు సైతం అమాంతంగా పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీ కండువా కప్పేసుకున్నారు.

ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ముఖ్యంగా ఇద్దరు మాజీమంత్రులు గుడ్ బై చెప్పేశారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీలో కీలక నేతలుగా వ్యవహరిస్తున్న వారు సైతం అమాంతంగా పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీ కండువా కప్పేసుకున్నారు.

ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ముఖ్యంగా ఇద్దరు మాజీమంత్రులు గుడ్ బై చెప్పేశారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీలో కీలక నేతలుగా వ్యవహరిస్తున్న వారు సైతం అమాంతంగా పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీ కండువా కప్పేసుకున్నారు.
216
తెలుగుదేశం పార్టీలో కీలకనేత, మాజీమంత్రి డా.శనక్కాయల అరుణ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 70 మంది కార్యకర్తలతో కలిసి ఢిల్లీ చేరుకున్న ఆమె బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణల సమక్షంలో బీజేపీలో చేరారు.

తెలుగుదేశం పార్టీలో కీలకనేత, మాజీమంత్రి డా.శనక్కాయల అరుణ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 70 మంది కార్యకర్తలతో కలిసి ఢిల్లీ చేరుకున్న ఆమె బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణల సమక్షంలో బీజేపీలో చేరారు.

తెలుగుదేశం పార్టీలో కీలకనేత, మాజీమంత్రి డా.శనక్కాయల అరుణ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 70 మంది కార్యకర్తలతో కలిసి ఢిల్లీ చేరుకున్న ఆమె బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణల సమక్షంలో బీజేపీలో చేరారు.
316
తనకు తెలుగుదేశం పార్టీలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని తెలిపారు. తెలుగుదేశం పార్టీ తనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని దేశంలో ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా లు చేస్తున్న కృషిని గుర్తించి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

తనకు తెలుగుదేశం పార్టీలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని తెలిపారు. తెలుగుదేశం పార్టీ తనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని దేశంలో ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా లు చేస్తున్న కృషిని గుర్తించి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

తనకు తెలుగుదేశం పార్టీలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని తెలిపారు. తెలుగుదేశం పార్టీ తనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని దేశంలో ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా లు చేస్తున్న కృషిని గుర్తించి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
416
మరోవైపు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, మాజీమంత్రి వాకాటి నారాయణ రెడ్డి సైతం బీజేపీలో చేరేందుకు సన్నద్దమయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితుడినయ్యానని అందువల్లే తాను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

మరోవైపు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, మాజీమంత్రి వాకాటి నారాయణ రెడ్డి సైతం బీజేపీలో చేరేందుకు సన్నద్దమయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితుడినయ్యానని అందువల్లే తాను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

మరోవైపు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, మాజీమంత్రి వాకాటి నారాయణ రెడ్డి సైతం బీజేపీలో చేరేందుకు సన్నద్దమయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితుడినయ్యానని అందువల్లే తాను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
516
విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్ సైతం పార్టీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలో నెలకొన్న అసమ్మతి కారణంగా తోట నగేష్ తెలుగుదేశం పార్టీకి వీడి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.

విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్ సైతం పార్టీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలో నెలకొన్న అసమ్మతి కారణంగా తోట నగేష్ తెలుగుదేశం పార్టీకి వీడి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.

విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్ సైతం పార్టీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలో నెలకొన్న అసమ్మతి కారణంగా తోట నగేష్ తెలుగుదేశం పార్టీకి వీడి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
616
బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఈనెల 3 గురువారం సాయంత్రం తోట నగేష్ బీజేపీలో చేరనున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు తోట నగేష్.

బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఈనెల 3 గురువారం సాయంత్రం తోట నగేష్ బీజేపీలో చేరనున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు తోట నగేష్.

బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఈనెల 3 గురువారం సాయంత్రం తోట నగేష్ బీజేపీలో చేరనున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు తోట నగేష్.
716
మరోవైపు గుంటూరు జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పాతూరి నాభూషణం సైతం తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న పాతూరి నాగభూషణం సాయంత్రం జేపీ నడ్డా సమక్షంలో కాషాయి కండువా కప్పుకోనున్నారు.

మరోవైపు గుంటూరు జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పాతూరి నాభూషణం సైతం తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న పాతూరి నాగభూషణం సాయంత్రం జేపీ నడ్డా సమక్షంలో కాషాయి కండువా కప్పుకోనున్నారు.

మరోవైపు గుంటూరు జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పాతూరి నాభూషణం సైతం తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న పాతూరి నాగభూషణం సాయంత్రం జేపీ నడ్డా సమక్షంలో కాషాయి కండువా కప్పుకోనున్నారు.
816
ఇకపోతే రిటైర్డ్ హైకోర్టు జడ్జి నక్కా బాలయోగి సైతం బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇటీవలే పదవీ విరమణ చేసిన బాలయోగి గతంలో తెలుగుదేశం పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత వైసీపీలో కూడా చేరతారంటూ ప్రచారం జరిగింది. ఎన్నికల్లో ఏ పార్టీలో చేరని ఆయన ప్రస్తుతం బీజేపీ కండువా కప్పుకోనున్నారు.

ఇకపోతే రిటైర్డ్ హైకోర్టు జడ్జి నక్కా బాలయోగి సైతం బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇటీవలే పదవీ విరమణ చేసిన బాలయోగి గతంలో తెలుగుదేశం పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత వైసీపీలో కూడా చేరతారంటూ ప్రచారం జరిగింది. ఎన్నికల్లో ఏ పార్టీలో చేరని ఆయన ప్రస్తుతం బీజేపీ కండువా కప్పుకోనున్నారు.

ఇకపోతే రిటైర్డ్ హైకోర్టు జడ్జి నక్కా బాలయోగి సైతం బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇటీవలే పదవీ విరమణ చేసిన బాలయోగి గతంలో తెలుగుదేశం పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత వైసీపీలో కూడా చేరతారంటూ ప్రచారం జరిగింది. ఎన్నికల్లో ఏ పార్టీలో చేరని ఆయన ప్రస్తుతం బీజేపీ కండువా కప్పుకోనున్నారు.
916
అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన గట్టి చిన్న సత్యనారాయణ, సైతం బీజేపీ కండువా కప్పుకోనున్నారు. ఈనెల 3న సాయంత్రం బీజేపీ జాతీయ కార్యాలయంలో జేపీ నడ్డా సమక్షంలో కాషాయి కండువా కప్పుకోనున్నారు.

అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన గట్టి చిన్న సత్యనారాయణ, సైతం బీజేపీ కండువా కప్పుకోనున్నారు. ఈనెల 3న సాయంత్రం బీజేపీ జాతీయ కార్యాలయంలో జేపీ నడ్డా సమక్షంలో కాషాయి కండువా కప్పుకోనున్నారు.

అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన గట్టి చిన్న సత్యనారాయణ, సైతం బీజేపీ కండువా కప్పుకోనున్నారు. ఈనెల 3న సాయంత్రం బీజేపీ జాతీయ కార్యాలయంలో జేపీ నడ్డా సమక్షంలో కాషాయి కండువా కప్పుకోనున్నారు.
1016
ఇకపోతే జనసేన పార్టీకి సైతం షాక్ ఇచ్చారు ఆ పార్టీ నేత చింతల పార్థసారధి. మాజీ ప్రభుత్వ ఉద్యోగి అయిన చింతల పార్థసారథి గత ఎన్నికల్లో జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ తరపున పోటీ సైతం చేశారు.

ఇకపోతే జనసేన పార్టీకి సైతం షాక్ ఇచ్చారు ఆ పార్టీ నేత చింతల పార్థసారధి. మాజీ ప్రభుత్వ ఉద్యోగి అయిన చింతల పార్థసారథి గత ఎన్నికల్లో జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ తరపున పోటీ సైతం చేశారు.

ఇకపోతే జనసేన పార్టీకి సైతం షాక్ ఇచ్చారు ఆ పార్టీ నేత చింతల పార్థసారధి. మాజీ ప్రభుత్వ ఉద్యోగి అయిన చింతల పార్థసారథి గత ఎన్నికల్లో జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ తరపున పోటీ సైతం చేశారు.
1116
అనకాపల్లి జనసేన పార్టీ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిపై ఓటమి చెందారు చింతల పార్థసారథి. కొంతకాలంగా పార్టీపట్ల అసంతృప్తిగా ఉన్న ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

అనకాపల్లి జనసేన పార్టీ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిపై ఓటమి చెందారు చింతల పార్థసారథి. కొంతకాలంగా పార్టీపట్ల అసంతృప్తిగా ఉన్న ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

అనకాపల్లి జనసేన పార్టీ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిపై ఓటమి చెందారు చింతల పార్థసారథి. కొంతకాలంగా పార్టీపట్ల అసంతృప్తిగా ఉన్న ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
1216
ఇకపోతే వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పూతలపట్టు రవి సైతం బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. 2014 ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన పూతలపట్టు రవికి గత ఎన్నికల్లో జగన్ టిక్కెట్ ఇవ్వలేదు.

ఇకపోతే వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పూతలపట్టు రవి సైతం బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. 2014 ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన పూతలపట్టు రవికి గత ఎన్నికల్లో జగన్ టిక్కెట్ ఇవ్వలేదు.

ఇకపోతే వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పూతలపట్టు రవి సైతం బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. 2014 ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన పూతలపట్టు రవికి గత ఎన్నికల్లో జగన్ టిక్కెట్ ఇవ్వలేదు.
1316
జగన్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించి ఆయన ఇంటిదగ్గర కుటుంబ సమేతంగా వేచి చూస్తూ హాట్ టాపిక్ గా మారారు పూతలపట్టు రవి. అంతేకాదు ఆత్మహత్య చేసుకుంటానంటూ సెల్ఫీ వీడియో సైతం విడుదల చేసి రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

జగన్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించి ఆయన ఇంటిదగ్గర కుటుంబ సమేతంగా వేచి చూస్తూ హాట్ టాపిక్ గా మారారు పూతలపట్టు రవి. అంతేకాదు ఆత్మహత్య చేసుకుంటానంటూ సెల్ఫీ వీడియో సైతం విడుదల చేసి రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

జగన్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించి ఆయన ఇంటిదగ్గర కుటుంబ సమేతంగా వేచి చూస్తూ హాట్ టాపిక్ గా మారారు పూతలపట్టు రవి. అంతేకాదు ఆత్మహత్య చేసుకుంటానంటూ సెల్ఫీ వీడియో సైతం విడుదల చేసి రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
1416
మరోవైపు రామినేని ఫౌండేషన్ సంస్థ చైర్మన్, ఎన్ఆర్ఐ రామినేని ధర్మ ప్రచారక్ సైతం బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. రామినేని ఫౌండేషన్ సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు ధర్మ ప్రచారక్. ప్రతీ ఏడాది పలు రంగాల్లో అద్భుత ప్రతిభకనబరచిన నిష్ణాతులకు రామినేని ఫౌండేషన్ సంస్థ ద్వారా అవార్డులు సైతం అందిస్తారు.

మరోవైపు రామినేని ఫౌండేషన్ సంస్థ చైర్మన్, ఎన్ఆర్ఐ రామినేని ధర్మ ప్రచారక్ సైతం బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. రామినేని ఫౌండేషన్ సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు ధర్మ ప్రచారక్. ప్రతీ ఏడాది పలు రంగాల్లో అద్భుత ప్రతిభకనబరచిన నిష్ణాతులకు రామినేని ఫౌండేషన్ సంస్థ ద్వారా అవార్డులు సైతం అందిస్తారు.

మరోవైపు రామినేని ఫౌండేషన్ సంస్థ చైర్మన్, ఎన్ఆర్ఐ రామినేని ధర్మ ప్రచారక్ సైతం బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. రామినేని ఫౌండేషన్ సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు ధర్మ ప్రచారక్. ప్రతీ ఏడాది పలు రంగాల్లో అద్భుత ప్రతిభకనబరచిన నిష్ణాతులకు రామినేని ఫౌండేషన్ సంస్థ ద్వారా అవార్డులు సైతం అందిస్తారు.
1516
తెలుగుదేశం, జనసేన పార్టీ, వైసీపీతోపాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు సైతం బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నేత బొబ్బిలి శ్రీనివాసరావు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు బొబ్బిలి శ్రీనివాసరావు.

తెలుగుదేశం, జనసేన పార్టీ, వైసీపీతోపాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు సైతం బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నేత బొబ్బిలి శ్రీనివాసరావు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు బొబ్బిలి శ్రీనివాసరావు.

తెలుగుదేశం, జనసేన పార్టీ, వైసీపీతోపాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు సైతం బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నేత బొబ్బిలి శ్రీనివాసరావు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు బొబ్బిలి శ్రీనివాసరావు.
1616
ఇకపోతే తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన యువ నేత, తెలుగు యువత అధ్యక్షుడు తూళ్ల వీరేందర్ గౌడ్ సైతం బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ఆయన ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ను కలిశారు. గురువారం సాయంత్రం జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు తూళ్ల వీరేందర్ గౌడ్.

ఇకపోతే తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన యువ నేత, తెలుగు యువత అధ్యక్షుడు తూళ్ల వీరేందర్ గౌడ్ సైతం బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ఆయన ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ను కలిశారు. గురువారం సాయంత్రం జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు తూళ్ల వీరేందర్ గౌడ్.

ఇకపోతే తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన యువ నేత, తెలుగు యువత అధ్యక్షుడు తూళ్ల వీరేందర్ గౌడ్ సైతం బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ఆయన ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ను కలిశారు. గురువారం సాయంత్రం జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు తూళ్ల వీరేందర్ గౌడ్.

About the Author

NT
Nagaraju T

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
AP Food Commission Chairman: అధికారులకు చుక్కలు చూపించిన ఫుడ్ కమీషన్ చైర్మన్| Asianet News Telugu
Recommended image2
Now Playing
Ayodhya Temple: కొత్త సంవత్సరం సందర్బంగా అయోధ్యలో పోటెత్తిన భక్తులు | Asianet News Telugu
Recommended image3
Now Playing
New Year Celebrations: కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన రామ్మోహన్ నాయుడు | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved