సీఎం జగన్ కు రాఖీ కట్టిన హోంమంత్రి సుచరిత, మహిళా నాయకురాల్లు (ఫోటోలు)
అమరావతి: రాఖీ పండుగ సందర్భంగా క్యాంపు కార్యాలయలో సీఎం జగన్కు హోంమంత్రి సుచరిత, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యేలు విడదల రజని, ఉషా శ్రీ చరణ్, మాల కార్పొరేషన్ ఛైర్మన్ అమ్మాజి, పలువురు విద్యార్ధినులు, మహిళలు రాఖీలు కట్టారు.
ముఖ్యమంత్రి జగన్ కు రాఖీ కడుతున్న మహిళలు
ముఖ్యమంత్రి జగన్ కు రాఖీ కడుతున్న ఎమ్మెల్యే విడదల రజని
రాఖీ కట్టిన చిన్నారులకు గిప్ట్ లు ఇస్తున్న సీఎం జగన్
రాఖీ కట్టిన మహిళా నాయకురాలికి బహుమతి ఇస్తున్న జగన్
ముఖ్యమంత్రి జగన్ కు రాఖీ కడుతున్న చిన్నారి
రక్షాబంధన్ సందర్భంగా రాఖీ కట్టిన చిన్నారులతో ముఖ్యమంత్రి జగన్
ముఖ్యమంత్రి జగన్ కు రాఖీ కడుతున్న హోంమంత్రి సుచరిత
ముఖ్యమంత్రి జగన్ కు రాఖీ కడుతున్న మహిళా నాయకురాలు
ముఖ్యమంత్రి జగన్ కు రాఖీ కడుతున్న పోలీస్ అధికారిణి
రాఖీ కట్టిన హోంమంత్రికి బహుమతి ఇస్తున్న జగన్
ముఖ్యమంత్రి జగన్ కు రాఖీ కడుతున్న హోంమంత్రి
రాఖీ కట్టిన మహిళలతో ముఖ్యమంత్రి జగన్
ముఖ్యమంత్రి జగన్ కు రాఖీ కడుతున్న మహిళా కమీషన్ ఛైర్ పర్సన్