MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • షాకింగ్.. రోజుల తరబడి ఇంట్లోనే శవం.. కుళ్లి కంపుకొడుతున్నా..

షాకింగ్.. రోజుల తరబడి ఇంట్లోనే శవం.. కుళ్లి కంపుకొడుతున్నా..

ఇంట్లో మనిషి చనిపోయి.. శవం కుళ్లి కంపు వాసన కొడుతున్నా ఆ కుటుంబసభ్యులకు ఏ మాత్రం తేడా తెలియలేదు. చివరికి వీధిలో వాళ్లు వాసన భరించలేక పోలీసులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఉదంతం శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో జరిగింది. 

2 Min read
Author : Bukka Sumabala | Asianet News
Published : Oct 10 2020, 11:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
<p>ఇంట్లో మనిషి చనిపోయి.. శవం కుళ్లి కంపు వాసన కొడుతున్నా ఆ కుటుంబసభ్యులకు ఏ మాత్రం తేడా తెలియలేదు. చివరికి వీధిలో వాళ్లు వాసన భరించలేక పోలీసులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఉదంతం శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో జరిగింది.&nbsp;</p>

<p>ఇంట్లో మనిషి చనిపోయి.. శవం కుళ్లి కంపు వాసన కొడుతున్నా ఆ కుటుంబసభ్యులకు ఏ మాత్రం తేడా తెలియలేదు. చివరికి వీధిలో వాళ్లు వాసన భరించలేక పోలీసులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఉదంతం శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో జరిగింది.&nbsp;</p>

ఇంట్లో మనిషి చనిపోయి.. శవం కుళ్లి కంపు వాసన కొడుతున్నా ఆ కుటుంబసభ్యులకు ఏ మాత్రం తేడా తెలియలేదు. చివరికి వీధిలో వాళ్లు వాసన భరించలేక పోలీసులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఉదంతం శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో జరిగింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27
<p>శ్రీకాకుళంలోని అరసవల్లి ఆదిత్యనగర్‌ కాలనీలో శుక్రవారం బయటపడ్డ ఈ ఘటన స్థానికుల్ని భయాందోళనలో ముంచేసింది. &nbsp;రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలాకి సత్యనారాయణ ఇరిగేషన్‌ శాఖలో అటెండర్‌గా పని చేసి రిటైర్‌ అయ్యాడు.&nbsp;</p>

<p>శ్రీకాకుళంలోని అరసవల్లి ఆదిత్యనగర్‌ కాలనీలో శుక్రవారం బయటపడ్డ ఈ ఘటన స్థానికుల్ని భయాందోళనలో ముంచేసింది. &nbsp;రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలాకి సత్యనారాయణ ఇరిగేషన్‌ శాఖలో అటెండర్‌గా పని చేసి రిటైర్‌ అయ్యాడు.&nbsp;</p>

శ్రీకాకుళంలోని అరసవల్లి ఆదిత్యనగర్‌ కాలనీలో శుక్రవారం బయటపడ్డ ఈ ఘటన స్థానికుల్ని భయాందోళనలో ముంచేసింది.  రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలాకి సత్యనారాయణ ఇరిగేషన్‌ శాఖలో అటెండర్‌గా పని చేసి రిటైర్‌ అయ్యాడు. 

37
<p>ఇతనికి భార్య ఈశ్వరమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరంతా ఆదిత్యనగర్‌ కాలనీలో సొంత ఇంట్లో ఉంటున్నారు. &nbsp;వీరికి ఇరుగుపొరుగు వారితో ఎప్పుడూ ఎలాంటి సబంధం లేదు. దీంతో వీరిని కూడా ఎవరూ పట్టించుకునేవారు కాదు. కనీసం బైటికి రావడం, పోవడం కూడా కనిపించేది కాదు. సత్యనారాయణ ఒక్కడే అప్పుడప్పుడూ బైటికి వెళ్లి ఇంటికి కావాల్సిన సరుకులు అవి తెచ్చేవాడు.&nbsp;</p>

<p>ఇతనికి భార్య ఈశ్వరమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరంతా ఆదిత్యనగర్‌ కాలనీలో సొంత ఇంట్లో ఉంటున్నారు. &nbsp;వీరికి ఇరుగుపొరుగు వారితో ఎప్పుడూ ఎలాంటి సబంధం లేదు. దీంతో వీరిని కూడా ఎవరూ పట్టించుకునేవారు కాదు. కనీసం బైటికి రావడం, పోవడం కూడా కనిపించేది కాదు. సత్యనారాయణ ఒక్కడే అప్పుడప్పుడూ బైటికి వెళ్లి ఇంటికి కావాల్సిన సరుకులు అవి తెచ్చేవాడు.&nbsp;</p>

ఇతనికి భార్య ఈశ్వరమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరంతా ఆదిత్యనగర్‌ కాలనీలో సొంత ఇంట్లో ఉంటున్నారు.  వీరికి ఇరుగుపొరుగు వారితో ఎప్పుడూ ఎలాంటి సబంధం లేదు. దీంతో వీరిని కూడా ఎవరూ పట్టించుకునేవారు కాదు. కనీసం బైటికి రావడం, పోవడం కూడా కనిపించేది కాదు. సత్యనారాయణ ఒక్కడే అప్పుడప్పుడూ బైటికి వెళ్లి ఇంటికి కావాల్సిన సరుకులు అవి తెచ్చేవాడు. 

47
<p>ఈ క్రమంలోనే సత్యనారాయణ భార్య ఈశ్వరమ్మ(60) ఓ గదిలో చనిపోయారు. ఆమె చనిపోయిన విషయం కూడా కుటుంబసభ్యలు గుర్తించలేదు. దీంతో శవం కుళ్లిపోయి వాసన లేచింది. అది కూడా ఆ కుటుంబ సభ్యుల్లో కదలికనే తేలేకపోయింది. రోజురోజుకూ పెరిగిపోతున్న దుర్వాసనను భరించలేని స్థానికులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.&nbsp;</p>

<p>ఈ క్రమంలోనే సత్యనారాయణ భార్య ఈశ్వరమ్మ(60) ఓ గదిలో చనిపోయారు. ఆమె చనిపోయిన విషయం కూడా కుటుంబసభ్యలు గుర్తించలేదు. దీంతో శవం కుళ్లిపోయి వాసన లేచింది. అది కూడా ఆ కుటుంబ సభ్యుల్లో కదలికనే తేలేకపోయింది. రోజురోజుకూ పెరిగిపోతున్న దుర్వాసనను భరించలేని స్థానికులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.&nbsp;</p>

ఈ క్రమంలోనే సత్యనారాయణ భార్య ఈశ్వరమ్మ(60) ఓ గదిలో చనిపోయారు. ఆమె చనిపోయిన విషయం కూడా కుటుంబసభ్యలు గుర్తించలేదు. దీంతో శవం కుళ్లిపోయి వాసన లేచింది. అది కూడా ఆ కుటుంబ సభ్యుల్లో కదలికనే తేలేకపోయింది. రోజురోజుకూ పెరిగిపోతున్న దుర్వాసనను భరించలేని స్థానికులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

57
<p>దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు సిబ్బంది, రెడ్‌క్రాస్‌ ప్రతినిధులు అక్కడి పరిస్థితి చూసి ఆశ్చర్యపోయారు. మంచంపై కుళ్లిపోయి ఈశ్వరమ్మ శవం కనిపించింది. ఇళ్లంతా చెత్తతో నిండి ఉంది. అందులో ఉంటున్నవారంతా మతిస్థిమితం లేకుండా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ కనిపించారు.&nbsp;</p>

<p>దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు సిబ్బంది, రెడ్‌క్రాస్‌ ప్రతినిధులు అక్కడి పరిస్థితి చూసి ఆశ్చర్యపోయారు. మంచంపై కుళ్లిపోయి ఈశ్వరమ్మ శవం కనిపించింది. ఇళ్లంతా చెత్తతో నిండి ఉంది. అందులో ఉంటున్నవారంతా మతిస్థిమితం లేకుండా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ కనిపించారు.&nbsp;</p>

దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు సిబ్బంది, రెడ్‌క్రాస్‌ ప్రతినిధులు అక్కడి పరిస్థితి చూసి ఆశ్చర్యపోయారు. మంచంపై కుళ్లిపోయి ఈశ్వరమ్మ శవం కనిపించింది. ఇళ్లంతా చెత్తతో నిండి ఉంది. అందులో ఉంటున్నవారంతా మతిస్థిమితం లేకుండా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ కనిపించారు. 

67
<p>వారిని ప్రశ్నించినా, &nbsp;సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు. స్థానికులు చెప్పిన సమాచారం ప్రకారం వీరు ఎవ్వరితోనూ మాట్లాడే వారు కాదని, ఇంటినిండా చెత్త ఉంచుకునేవారని తెలిసింది.</p>

<p>వారిని ప్రశ్నించినా, &nbsp;సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు. స్థానికులు చెప్పిన సమాచారం ప్రకారం వీరు ఎవ్వరితోనూ మాట్లాడే వారు కాదని, ఇంటినిండా చెత్త ఉంచుకునేవారని తెలిసింది.</p>

వారిని ప్రశ్నించినా,  సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు. స్థానికులు చెప్పిన సమాచారం ప్రకారం వీరు ఎవ్వరితోనూ మాట్లాడే వారు కాదని, ఇంటినిండా చెత్త ఉంచుకునేవారని తెలిసింది.

77
<p>మానసికంగా ఇంట్లో అందరి పరిస్థితి ఒకేలా ఉందని తేలింది. అంతేకాదు జబ్బుపడ్డ ఈశ్వరమ్మకు తిండి లేకపోవడంతోనే చనిపోయి ఉంటుందని పోలీసులు తెలిపారు. &nbsp;ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సభ్యులు స్వర్గధామ రథంలో మృతదేహాన్ని రోటరీ శ్మశానవాటికకు తరలించి దహన సంస్కారాలు పూర్తి చేశారు.</p>

<p>మానసికంగా ఇంట్లో అందరి పరిస్థితి ఒకేలా ఉందని తేలింది. అంతేకాదు జబ్బుపడ్డ ఈశ్వరమ్మకు తిండి లేకపోవడంతోనే చనిపోయి ఉంటుందని పోలీసులు తెలిపారు. &nbsp;ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సభ్యులు స్వర్గధామ రథంలో మృతదేహాన్ని రోటరీ శ్మశానవాటికకు తరలించి దహన సంస్కారాలు పూర్తి చేశారు.</p>

మానసికంగా ఇంట్లో అందరి పరిస్థితి ఒకేలా ఉందని తేలింది. అంతేకాదు జబ్బుపడ్డ ఈశ్వరమ్మకు తిండి లేకపోవడంతోనే చనిపోయి ఉంటుందని పోలీసులు తెలిపారు.  ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సభ్యులు స్వర్గధామ రథంలో మృతదేహాన్ని రోటరీ శ్మశానవాటికకు తరలించి దహన సంస్కారాలు పూర్తి చేశారు.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Rain Alert : రుతుపవనాలు వచ్చేస్తున్నాయి... తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు
Recommended image2
Bullet Train: హైదరాబాద్ టు అమరావతి కేవలం 70 నిమిషాలే ! బుల్లెట్ ట్రైన్ రూట్ మ్యాప్ ఇదే !
Recommended image3
Now Playing
CM Chandrababu Review Meeting: అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు కీలక హెచ్చరిక| Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved