MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • సిఎం రమేష్ తో విజయసాయి రెడ్డి సుదీర్ఘ మంతనాలు

సిఎం రమేష్ తో విజయసాయి రెడ్డి సుదీర్ఘ మంతనాలు

లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సోమవారం ఆసక్తికర సన్నివేశం కనిపించింది.విజయసాయి, సిఎం రమేష్ మధ్య మంతనాలు అందరినీ ఆకర్షించాయి

1 Min read
Author : Siva Kodati
Published : Jun 18 2019, 08:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సోమవారం ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌లు పక్కపక్కనే కూర్చొని సుదీర్ఘ మంతనాలు జరిపారు

లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సోమవారం ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌లు పక్కపక్కనే కూర్చొని సుదీర్ఘ మంతనాలు జరిపారు

లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సోమవారం ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌లు పక్కపక్కనే కూర్చొని సుదీర్ఘ మంతనాలు జరిపారు
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
విజయసాయి, సిఎం రమేష్ మధ్య మంతనాలు అందరినీ ఆకర్షించాయి. మొదట వచ్చిన సీఎం రమేశ్‌ గ్యాలరీలో ముందువరుసలో కూర్చొని ఉన్నారు. ఆ తర్వాత విజయసాయిరెడ్డి వచ్చి ఆయన వెనుక వరుసలో కూర్చున్నారు. తొలుత ఇద్దరూ పరస్పరం కరచాలనం చేసుకున్నారు. కొద్దిసేపు ఎవరి సీట్లలో వారే కూర్చుండి పోయారు

విజయసాయి, సిఎం రమేష్ మధ్య మంతనాలు అందరినీ ఆకర్షించాయి. మొదట వచ్చిన సీఎం రమేశ్‌ గ్యాలరీలో ముందువరుసలో కూర్చొని ఉన్నారు. ఆ తర్వాత విజయసాయిరెడ్డి వచ్చి ఆయన వెనుక వరుసలో కూర్చున్నారు. తొలుత ఇద్దరూ పరస్పరం కరచాలనం చేసుకున్నారు. కొద్దిసేపు ఎవరి సీట్లలో వారే కూర్చుండి పోయారు

విజయసాయి, సిఎం రమేష్ మధ్య మంతనాలు అందరినీ ఆకర్షించాయి. మొదట వచ్చిన సీఎం రమేశ్‌ గ్యాలరీలో ముందువరుసలో కూర్చొని ఉన్నారు. ఆ తర్వాత విజయసాయిరెడ్డి వచ్చి ఆయన వెనుక వరుసలో కూర్చున్నారు. తొలుత ఇద్దరూ పరస్పరం కరచాలనం చేసుకున్నారు. కొద్దిసేపు ఎవరి సీట్లలో వారే కూర్చుండి పోయారు
34
ఆ తర్వాత విజయసాయిరెడ్డి ముందు వరుసకు వచ్చి సీఎం రమేశ్‌ పక్కన కూర్చున్నారు. దాదాపు గంటన్నరకుపైగా వారిద్దరూ చాలా సన్నిహితంగా మాట్లాడుకుంటూ కనిపించారు. కొద్దిసేపటి తర్వాత కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు వచ్చారు. అయితే ఆయన వారిద్దరికీ కొంత దూరంలో ఆయన కూర్చున్నారు

ఆ తర్వాత విజయసాయిరెడ్డి ముందు వరుసకు వచ్చి సీఎం రమేశ్‌ పక్కన కూర్చున్నారు. దాదాపు గంటన్నరకుపైగా వారిద్దరూ చాలా సన్నిహితంగా మాట్లాడుకుంటూ కనిపించారు. కొద్దిసేపటి తర్వాత కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు వచ్చారు. అయితే ఆయన వారిద్దరికీ కొంత దూరంలో ఆయన కూర్చున్నారు

ఆ తర్వాత విజయసాయిరెడ్డి ముందు వరుసకు వచ్చి సీఎం రమేశ్‌ పక్కన కూర్చున్నారు. దాదాపు గంటన్నరకుపైగా వారిద్దరూ చాలా సన్నిహితంగా మాట్లాడుకుంటూ కనిపించారు. కొద్దిసేపటి తర్వాత కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు వచ్చారు. అయితే ఆయన వారిద్దరికీ కొంత దూరంలో ఆయన కూర్చున్నారు
44
ఆ తర్వాత కూడా సీఎం రమేశ్‌, విజయసాయిరెడ్డి సంభాషణ కొనసాగించారు. సమావేశానంతరం ఈ చర్చల సారాంశం గురించి విజయసాయిరెడ్డిని మీడియా ప్రతనిధులు ప్రశ్నించగా "మీ హయాంలో ఏమేం చేశారో చెప్పాల"ని రమేశ్‌ను అడిగినట్లు జవాబిచ్చారు అని బదులిచ్చారు.

ఆ తర్వాత కూడా సీఎం రమేశ్‌, విజయసాయిరెడ్డి సంభాషణ కొనసాగించారు. సమావేశానంతరం ఈ చర్చల సారాంశం గురించి విజయసాయిరెడ్డిని మీడియా ప్రతనిధులు ప్రశ్నించగా "మీ హయాంలో ఏమేం చేశారో చెప్పాల"ని రమేశ్‌ను అడిగినట్లు జవాబిచ్చారు అని బదులిచ్చారు.

ఆ తర్వాత కూడా సీఎం రమేశ్‌, విజయసాయిరెడ్డి సంభాషణ కొనసాగించారు. సమావేశానంతరం ఈ చర్చల సారాంశం గురించి విజయసాయిరెడ్డిని మీడియా ప్రతనిధులు ప్రశ్నించగా "మీ హయాంలో ఏమేం చేశారో చెప్పాల"ని రమేశ్‌ను అడిగినట్లు జవాబిచ్చారు అని బదులిచ్చారు.

About the Author

SK
Siva Kodati
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
అంగన్‌వాడీ కేంద్రంలో ఫుడ్ కమీషన్ చైర్మన్ ఆకస్మిక తనిఖీ! | AP Food Commission Chairman
Recommended image2
Now Playing
కుప్పం మహిళలతో నారా భువనేశ్వరి! ఆత్మీయ కలయిక! | Nara Bhuvaneswari Kuppam Tour
Recommended image3
Tirumala: ప్లాంట్ కొంటే.. జీవితాంతం తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనం. రంగంలోకి టీటీడీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved