MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • వైఎస్ జగన్ ను టార్గెట్ చేసిన బిజెపి: విస్తరణ వ్యూహం ఇదే...

వైఎస్ జగన్ ను టార్గెట్ చేసిన బిజెపి: విస్తరణ వ్యూహం ఇదే...

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని బీజేపీ టార్గెట్ చేస్తోందా...కేంద్రంలో అఖండ విజయం సాధించామనే ధీమాతో ఉన్న బీజేపీ జగన్ ను ఉక్కిరి బిక్కిరి చేయాలని ప్రయత్నిస్తోందా....ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు కూడా కాకముందే బీజేపీ జాతీయ నాయకత్వం విమర్శలు గుప్పిస్తే రాష్ట్ర నాయకత్వం మాత్రం సూచనలు సలహాలు ఇస్తోంది. 

2 Min read
Author : rajesh y
Published : Jun 05 2019, 04:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని బీజేపీ టార్గెట్ చేస్తోందా...కేంద్రంలో అఖండ విజయం సాధించామనే ధీమాతో ఉన్న బీజేపీ జగన్ ను ఉక్కిరి బిక్కిరి చేయాలని ప్రయత్నిస్తోందా....ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు కూడా కాకముందే బీజేపీ జాతీయ నాయకత్వం విమర్శలు గుప్పిస్తే రాష్ట్ర నాయకత్వం మాత్రం సూచనలు సలహాలు ఇస్తోంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని బీజేపీ టార్గెట్ చేస్తోందా...కేంద్రంలో అఖండ విజయం సాధించామనే ధీమాతో ఉన్న బీజేపీ జగన్ ను ఉక్కిరి బిక్కిరి చేయాలని ప్రయత్నిస్తోందా....ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు కూడా కాకముందే బీజేపీ జాతీయ నాయకత్వం విమర్శలు గుప్పిస్తే రాష్ట్ర నాయకత్వం మాత్రం సూచనలు సలహాలు ఇస్తోంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని బీజేపీ టార్గెట్ చేస్తోందా...కేంద్రంలో అఖండ విజయం సాధించామనే ధీమాతో ఉన్న బీజేపీ జగన్ ను ఉక్కిరి బిక్కిరి చేయాలని ప్రయత్నిస్తోందా....ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు కూడా కాకముందే బీజేపీ జాతీయ నాయకత్వం విమర్శలు గుప్పిస్తే రాష్ట్ర నాయకత్వం మాత్రం సూచనలు సలహాలు ఇస్తోంది.
210
వైయస్ జగన్మోహన్ రెడ్డి పట్ల బీజేపీ దోబూచులాడుతుందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు కూడా పూర్తి కాలేదు. ఇంతలోనే బీజేపీ జాతీయ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శలు స్టార్ట్ చేశారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి పట్ల బీజేపీ దోబూచులాడుతుందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు కూడా పూర్తి కాలేదు. ఇంతలోనే బీజేపీ జాతీయ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శలు స్టార్ట్ చేశారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి పట్ల బీజేపీ దోబూచులాడుతుందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు కూడా పూర్తి కాలేదు. ఇంతలోనే బీజేపీ జాతీయ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శలు స్టార్ట్ చేశారు.
310
గుంటూరు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర ప్రభుత్వం తరపున ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. లౌకిక దేశంలో మతపరమైన పండుగలను ప్రభుత్వ ఖర్చులతో చేయడం తగదంటూ జగన్ కి హితవు పలికారు.

గుంటూరు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర ప్రభుత్వం తరపున ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. లౌకిక దేశంలో మతపరమైన పండుగలను ప్రభుత్వ ఖర్చులతో చేయడం తగదంటూ జగన్ కి హితవు పలికారు.

గుంటూరు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర ప్రభుత్వం తరపున ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. లౌకిక దేశంలో మతపరమైన పండుగలను ప్రభుత్వ ఖర్చులతో చేయడం తగదంటూ జగన్ కి హితవు పలికారు.
410
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెవెన్యూ లోటుతో ఇబ్బందులు పడుతుందని గుర్తు చేశారు. విలాసవంతమైన పోరాటాలతో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబారా చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీశారని ఆరోపించారు. అలా కొత్తముఖ్యమంత్రి వ్యవహరించరని తాను ఆశిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా సూచించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెవెన్యూ లోటుతో ఇబ్బందులు పడుతుందని గుర్తు చేశారు. విలాసవంతమైన పోరాటాలతో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబారా చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీశారని ఆరోపించారు. అలా కొత్తముఖ్యమంత్రి వ్యవహరించరని తాను ఆశిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా సూచించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెవెన్యూ లోటుతో ఇబ్బందులు పడుతుందని గుర్తు చేశారు. విలాసవంతమైన పోరాటాలతో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబారా చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీశారని ఆరోపించారు. అలా కొత్తముఖ్యమంత్రి వ్యవహరించరని తాను ఆశిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా సూచించారు.
510
జీవీఎల్ విమర్శలు చేసి 24 గంటలు గడవకముందే బీజేపీ రాష్ట్ర నాయకత్వం వినూత్నరీతిలో స్పందించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జగన్ కు లేఖాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో నెలకొన్న పలు అంశాలను ప్రస్తావిస్తూ 7 లేఖలు రాశారు కన్నా.

జీవీఎల్ విమర్శలు చేసి 24 గంటలు గడవకముందే బీజేపీ రాష్ట్ర నాయకత్వం వినూత్నరీతిలో స్పందించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జగన్ కు లేఖాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో నెలకొన్న పలు అంశాలను ప్రస్తావిస్తూ 7 లేఖలు రాశారు కన్నా.

జీవీఎల్ విమర్శలు చేసి 24 గంటలు గడవకముందే బీజేపీ రాష్ట్ర నాయకత్వం వినూత్నరీతిలో స్పందించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జగన్ కు లేఖాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో నెలకొన్న పలు అంశాలను ప్రస్తావిస్తూ 7 లేఖలు రాశారు కన్నా.
610
పోలవరం నిర్వాసితులకు సాయంతో పాటు విజయవాడలో తొలగించిన దేవాలయాలను తిరిగి నిర్మించాలని.. చుక్కల భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కన్నా లేఖలో విజ్ఞప్తి చేశారు. అగ్రిగోల్డ్‌లో అవినీతిపై సీబీఐతో విచారణ చేయించాలని, అలాగే దేవాలయ భూముల పరిరక్షణ చట్టంలో మార్పులు తీసుకురావాలని కోరారు.

పోలవరం నిర్వాసితులకు సాయంతో పాటు విజయవాడలో తొలగించిన దేవాలయాలను తిరిగి నిర్మించాలని.. చుక్కల భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కన్నా లేఖలో విజ్ఞప్తి చేశారు. అగ్రిగోల్డ్‌లో అవినీతిపై సీబీఐతో విచారణ చేయించాలని, అలాగే దేవాలయ భూముల పరిరక్షణ చట్టంలో మార్పులు తీసుకురావాలని కోరారు.

పోలవరం నిర్వాసితులకు సాయంతో పాటు విజయవాడలో తొలగించిన దేవాలయాలను తిరిగి నిర్మించాలని.. చుక్కల భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కన్నా లేఖలో విజ్ఞప్తి చేశారు. అగ్రిగోల్డ్‌లో అవినీతిపై సీబీఐతో విచారణ చేయించాలని, అలాగే దేవాలయ భూముల పరిరక్షణ చట్టంలో మార్పులు తీసుకురావాలని కోరారు.
710
ఇలా జగన్ కు ఒకేసారి లేఖలు రాయడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం వైయస్ జగన్ ప్రభుత్వానికి ఆరు నుంచి సంవత్సరం పాటు అవకాశం ఇవ్వాలని ఆ తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై నిలదీయాలని సూచించారు.

ఇలా జగన్ కు ఒకేసారి లేఖలు రాయడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం వైయస్ జగన్ ప్రభుత్వానికి ఆరు నుంచి సంవత్సరం పాటు అవకాశం ఇవ్వాలని ఆ తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై నిలదీయాలని సూచించారు.

ఇలా జగన్ కు ఒకేసారి లేఖలు రాయడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం వైయస్ జగన్ ప్రభుత్వానికి ఆరు నుంచి సంవత్సరం పాటు అవకాశం ఇవ్వాలని ఆ తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై నిలదీయాలని సూచించారు.
810
వైయస్ జగన్ తో బీజేపీ దోబూచులాడుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిత్ర పక్ష పార్టీ కాదని స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. అటు జాతీయ నాయకత్వం జగన్ ను ఎన్డీఏలో చేరాలంటూ ఆఫర్ ఇచ్చింది.

వైయస్ జగన్ తో బీజేపీ దోబూచులాడుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిత్ర పక్ష పార్టీ కాదని స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. అటు జాతీయ నాయకత్వం జగన్ ను ఎన్డీఏలో చేరాలంటూ ఆఫర్ ఇచ్చింది.

వైయస్ జగన్ తో బీజేపీ దోబూచులాడుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిత్ర పక్ష పార్టీ కాదని స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. అటు జాతీయ నాయకత్వం జగన్ ను ఎన్డీఏలో చేరాలంటూ ఆఫర్ ఇచ్చింది.
910
అయితే వైయస్ జగన్ ప్రత్యేక హోదాపై తేల్చితేనే ఎన్డీఏలో చేరుతామంటూ క్లారిటీ ఇచ్చారు. ఇలా ఉక్కిరి బిక్కిరి లేకుండా చేస్తే జగన్ తమ చెంతుకు వచ్చి చేరుతాడని బీజేపీ ప్లాన్ వేస్తోందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే వైయస్ జగన్ ప్రత్యేక హోదాపై తేల్చితేనే ఎన్డీఏలో చేరుతామంటూ క్లారిటీ ఇచ్చారు. ఇలా ఉక్కిరి బిక్కిరి లేకుండా చేస్తే జగన్ తమ చెంతుకు వచ్చి చేరుతాడని బీజేపీ ప్లాన్ వేస్తోందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే వైయస్ జగన్ ప్రత్యేక హోదాపై తేల్చితేనే ఎన్డీఏలో చేరుతామంటూ క్లారిటీ ఇచ్చారు. ఇలా ఉక్కిరి బిక్కిరి లేకుండా చేస్తే జగన్ తమ చెంతుకు వచ్చి చేరుతాడని బీజేపీ ప్లాన్ వేస్తోందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
1010
వైయస్ జగన్ ను టార్గెట్ చేస్తేనే ఏపీలో బీజేపీ పాగా వేయగలమని భావిస్తోంది. ఇప్పటి వరకు బీజేపీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తున్నాయని టీడీపీ పదేపదే ఆరోపించింది. ఈ విమర్శలను తిప్పికొట్టేందుకు బీజేపీ జగన్ పై విమర్శలు గుప్పిస్తూనే టీడీపీ టార్గెట్ గా ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపుతోందని తెలుస్తోంది.

వైయస్ జగన్ ను టార్గెట్ చేస్తేనే ఏపీలో బీజేపీ పాగా వేయగలమని భావిస్తోంది. ఇప్పటి వరకు బీజేపీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తున్నాయని టీడీపీ పదేపదే ఆరోపించింది. ఈ విమర్శలను తిప్పికొట్టేందుకు బీజేపీ జగన్ పై విమర్శలు గుప్పిస్తూనే టీడీపీ టార్గెట్ గా ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపుతోందని తెలుస్తోంది.

వైయస్ జగన్ ను టార్గెట్ చేస్తేనే ఏపీలో బీజేపీ పాగా వేయగలమని భావిస్తోంది. ఇప్పటి వరకు బీజేపీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తున్నాయని టీడీపీ పదేపదే ఆరోపించింది. ఈ విమర్శలను తిప్పికొట్టేందుకు బీజేపీ జగన్ పై విమర్శలు గుప్పిస్తూనే టీడీపీ టార్గెట్ గా ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపుతోందని తెలుస్తోంది.

About the Author

RY
rajesh y

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan : డిప్యూటీ సీఎం లగ్జరీ కార్ కలెక్షన్ .. ఎన్ని కార్లున్నాయి..? వీటి విలువ ఎంత?
Recommended image2
IMD Rain Alert : అల్పపీడనానికి జతకట్టిన ద్రోణి.. ఆకాశాన్ని కమ్మేయనున్న మేఘాలు, తెలుగు రాష్ట్రాల్లో ఇదీ పరిస్థితి..!
Recommended image3
Now Playing
Nara Lokesh Visits Innovation Fair: ఈ రోబో చేసిన పనికి షాకైన మంత్రి నారాలోకేష్ | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved