అమర్ దీప్ భార్య తేజస్విని గౌడ తెరవెనుక ఉంటూ అమర్ దీప్ పై సింపతీ పెరిగేలా క్యాంపైన్ చేస్తున్నట్లు టాక్. ఆమె సోషల్ మీడియాలో తన భర్తకి మద్దతుగా పోస్ట్ లు పెడుతోంది. తాజాగా తేజస్విని గౌడ చేసిన ఒక పోస్ట్ విషయంలో శివాజీ ఫ్యాన్స్ ఆమెని టార్గెట్ చేస్తున్నారు.
performing yoga at Taj Mahal : పలువురు మహిళలు తాజ్ మహల్ (Taj Mahal) ప్రాంగణంలో యోగా (YOGA) చేశారు. సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసేందుకు రీల్స్ కూడా తీశారు. ఈ విషయం అధికారులకు తెలియడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మహిళలు క్షమాపణలు కోరారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సలార్ చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పలుమార్లు వాయిదా పడ్డ సలార్ మూవీ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది.
బిగ్ బాస్ సీజన్ 7లో ఇక మిగిలింది తుది దశ మాత్రమే. ఫైనల్ స్టేజ్ లోకి గేమ్ ఎంటర్ అయిపోయింది. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో ఫైనలిస్టులు ఎవరో తెలిసిపోయింది. టైటిల్ రేసులో నిలబడేది వీరే అంటూ నాగార్జున రివీల్ చేశారు.
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 చివరి అంకానికి చేరుకుంది. ఫైనలిస్టులు ఎవరో నేడు ఆదివారం తేలిపోతుంది. ఫైనల్ చేరేందుకు ఇంట్లో ఉన్న 7గురు సభ్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ దారుణమైన డిజాస్టర్ దిశగా వెళుతోంది. డిసెంబర్ 8న రిలీజైన ఈ చిత్రం తొలి షో నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
పాయల్ ప్రధాన పాత్రలో నటించిన మంగళవారం చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. ఎట్టకేలకు పాయల్ రాజ్ పుత్ కి అవసరమైన హిట్ పడింది.
తమిళ సీనియర్ నటుడు అరుణ్ పాండియన్ కుమార్తె కీర్తి పాండియన్ కూడా నటిగా రాణిస్తున్నారు. రీసెంట్ గా రెండు నెలల క్రితమే కీర్తి పాండియన్ మరో ప్రముఖ యువ నటుడు అశోక్ సెల్వన్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
తమిళనాట కమెడియన్ రెడిన్ కింగ్స్ లీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన డాక్టర్, బీస్ట్ అలాగే రీసెంట్ బ్లాక్ బస్టర్ జైలర్ చిత్రాల్లో రెడిన్ నటించిన సంగతి తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ (CONGRESS PARTY)నే ఎందుకు టార్గెట్ చేస్తోందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah)ప్రశ్నించారు. బీజేపీ (BJP) నాయకులపై కూడా ఐటీ రైడ్స్ జరిగితే వారి దగ్గర ఎంత అక్రమ నగదు ఉందో బయటపడుతుందని చెప్పారు.