వచ్చే ఏడాదిలో లోక్ సభ ఎన్నికలు రాబోతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో కూడా నరేంద్ర మోడీ ప్రభావం కనిపిస్తుందని, బీజేపీయే మళ్లీ అధికారం చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని ని కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్లో దక్షిణాసియా ప్రోగ్రామ్ సీనియర్ ఫెలో, డైరెక్టర్ మిలన్ వైష్ణవ్ తెలిపారు. ఆయన వాదనను బలపరిచే 5 కారణాలను ఆయన వివరించారు.