బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఆకుల పెళ్లి ఘనంగా ముగిసింది. ఈ పెళ్ళికి పలువురు బుల్లితెర సెలెబ్స్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ హజరయ్యారు. అయితే సోనియాకు అత్యంత సన్నిహితుడైన నిఖిల్ రాకపోవడం చర్చకు దారి తీసింది.
నటి తమన్నా, IPL కార్యక్రమంలో పాల్గొనడానికి రూ.50 లక్షలు పారితోషికంగా తీసుకున్నారనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.
సంధ్య థియేటర్స్ తొక్కిసలాట ఘటనలతో మహిళ మృతి చెందగా, అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు. కాగా అల్లు అర్జున్ పై మరొక కేసు నమోదు అయ్యింది.
టాలీవుడ్ టైర్ టు హీరో శర్వానంద్ కి స్టార్ హీరోలకు సమానంగా సంపద కలిగి ఉన్నాడట. హైదరాబాద్ లో సగం ఆస్తులు అతనివేనట. శర్వానంద్ ఎలా సంపాదించాడు..
ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్ సినిమాలకు దూరం కావాలనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.
2024 సంవత్సరంలో కేవలం 5 హిందీ సినిమాలు మాత్రమే 200 కోట్ల క్లబ్లోకి ప్రవేశించాయి. అందులో రెండు సినిమాలు దక్షిణాది సినిమాలే. ఆ సినిమాల పూర్తి జాబితా ఇక్కడ చూడండి..
అల్లు అర్జున్ వివాదం చిలికి చిలికి గాలి వాన అయ్యింది. ఉస్మానియా జేఏసీ ఎంట్రీతో దాడుల పర్వం మొదలైంది. వివాదం రాజకీయ రంగు పులుముకున్న సూచనలు కనిపిస్తున్నాయి.
స్టార్ లేడీ అనుష్కపై అనే చాలా రూమర్స్ ఉన్నాయి. ఆమె పెళ్లి ఎవరు గ్రీన్ హాట్ టాపిక్. తనపై వచ్చే పుకార్ల మీద అనుష్క ఓ సందర్భంలో స్పందించారు. మొత్తం ఐదుగురు కో స్టార్స్ తో అంటూ బాంబు పేల్చింది..
ఇటీవల మోహన్ బాబు కుటుంబంలో సంక్షోభం చేసుకుంది.మోహన్ బాబు మీద కొడుకు మనోజ్ ఆరోపణలు చేశాడు. భౌతిక దాడులు చోటు చేసుకున్నాయి. కేసులు పెట్టుకున్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాధితురాలు రేవతి భర్తను కలిశారు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ తరపున రూ. 25 లక్షల చెక్ అందజేశారు. అల్లు అర్జున్ ప్రకటించిన రూ. 25 లక్షలు బాధితురాలి కుటుంబానికి ఇవ్వలేదని ఆరోపణలు చేశారు.