మాఫియా డాన్, మాజీ ఎమ్మెల్మే ముక్తార్ అన్సారీ ఆరోగ్యం విషమించింది. దీంతో రాత్రికి రాత్రే జైలు అధికారులు ఆయనను హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అన్సారీ ఐసీయూలో ఉన్నారు.
లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి. విడతల వారీగా పలు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఆరో జాబితాను విడుదల చేసింది. అందులో ఎంత మంది పేర్లు ఉన్నాయంటే ?
ఏపీలోని 18 అసెంబ్లీ స్థానాలకు జనసేన అభ్యర్థులను ఖరారు చేస్తూ పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం రాత్రి అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో ఢిల్లీ ప్రజలు మిఠాయిలు పంచి పెట్టారని బీజేపీ నేత మనోజ్ తివారీ అన్నారు. రాజధాని ప్రజలంతా కేజ్రీవాల్ పై కోపంగా ఉన్నారని ఆరోపించారు.
కోవిడ్ -19 మహమ్మారి మళ్లీ ఎప్పుడైనా విరుచుకుపడే అవకాశం ఉందని యూకేలోని అంటువ్యాధుల నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేమని, కాకపోతే దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
తాము వారసత్వ రాజకీయాలు చేయడం లేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. ప్రజలు కోరుకున్న వారినే తమ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించామని చెప్పారు.
లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ 45 అభ్యర్థులతో కూడిన జాబితాను ఆదివారం విడుదల చేసింది. ఇందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలకు చోటు కల్పించింది. ప్రధాని మోడీ నియోజకవర్గమైన వారణాసి నుంచి కూడా పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించింది.
2023 ఆగస్టు 23వ తేదీన చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్ -3 కాలు మోపింది. ఈ ప్రదేశాన్ని శివ శక్తి పాయింట్ గా పిలవాలని ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. అయితే ఆ పేరును అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య అధికారికంగా తాజాగా ఆమోదించింది.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైమానిక దళ మాజీ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ బీజేపీలో చేరారు. ఆయనను బీజేపీ ను ఘజియాబాద్ లోక్ సభ నుంచి బరిలో నిలిపే అవకాశం ఉంది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును ప్రతిపక్ష ఇండియా కూటమి ఖండించింది. ఈ అరెస్టును నిరసిస్తూ ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో మార్చి 31వ తేదీన భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించింది.