ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై స్పీకర్ తమ్మినేని సీతారాంకు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సభను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ సభ్యులు అందజేసిన వీడియోను శాసనమండలిలో ప్రదర్శించడానికి రూలింగ్ ఇచ్చారు శాసన మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్. టీడీపీ సభ్యులు అందజేసిన వీడియోను శాసనమండలిలో ప్రదర్శిస్తామని ప్రకటించడంపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దారుణాలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
చంద్రబాబు నాయుడు తనకు పౌరుషం లేదని చెప్పడం వాస్తవమేనన్నారు. చంద్రబాబు నాయుడుకు చీము, నెత్తురు, సిగ్గు శరం, బుద్ది, జ్ఞానం ఇవేమీ లేవని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.
గతంలో పదేపదే అధికారపక్షం గుండెల్లో నిద్రపోతానని చంద్రబాబు నాయుడు అంటే ఆనాటి మంత్రి కొణిజేటి రోశయ్య కూడా సెటైర్లు వేశారని గుర్తు చేశారు. అందరి గుండెల్లో నిద్రపోతానంటున్న చంద్రబాబు ఇంటిదగ్గర నిద్రపోవడం లేదేమోనంటూ సెటైర్లు వేసిన అంశాన్ని గుర్తు చేశారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.
ముఖ్యమంత్రిని ఉరివేయాలన్నారు, ముఖ్యమంత్రిని చెప్పులతో కొట్టాలన్నారు, ఒక మంత్రి అయితే ఏకంగా నియమ్మ మెుగుడు కట్టించాడా అన్నారు, మరోకరు అయితే చిన్నమెుదడు చితికింది అంటూ బూతులు తిట్టింది వైసీపీ నాయకులు కాదా అని నిలదీశారు.
గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి తనను చీఫ్ మార్షల్స్ గా నియమించారని చెప్పుకొచ్చారు. వైయస్ బతికి ఉన్నంతకాలం సంప్రదాయంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆయన మరణానంతరం అదుపుతప్పారని చెప్పుకొచ్చారు.
పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారంటూ రాజకీయ పార్టీలు ముఖ్యంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు నరేష్. ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితంపై కామెంట్స్ చేసే అధికారం ఎవరిచ్చారని నిలదీశారు.
జగన్ ప్రభుత్వం మద్యపాన నిషేధం వైపు అడుగులు వేస్తుంటే కేసీఆర్ మాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. జగన్ నిర్ణయం శుభపరిణామం అన్న డీకే అరుణ ఆయన్ను కేసీఆర్ ఫాలో అయితే తమకు ఈ తిప్పలు తప్పుతాయన్నారు.
చంచల్ గూడ జైల్లో ఖైదీ నంబర్ 412గా ఉన్న మెుద్దు శీను లేఖ రాయడం ఎప్పటికీ మరచిపోనని గొల్లపూడి చెప్పుకొచ్చారు. తనకు ఆనాటి భారత ప్రధాని పీవీ నరసింహారావు, ఆ తర్వాత జైల్లో హత్యగావించబడిన మెుద్దు శీనులంటే తన అభిమానులుగా చెప్పుకుంటానని తెలిపారు.