Yolo247 యొక్క ఇన్స్టంట్ గేమ్ల కేటగిరీని ప్రారంభించడం అనేది సుసంపన్నమైన గేమింగ్ అనుభవాన్ని అందించే దిశగా ఒక అడుగు.
అదానీ పోర్ట్స్ 1 సంవత్సరం కనిష్ట స్థాయి కంటే 110 శాతం బలంగా ఉంది. భవిష్యత్తులో మరింత బుల్లిష్గా ఉంటుందని, బ్రోకరేజ్ హౌస్ మోతీలాల్ ఓస్వాల్ రూ. 1010 టార్గెట్ అందించింది.
నేటి ట్రేడింగ్లో బీఎస్ఈ సెన్సెక్స్ 126 పాయింట్లు పడిపోయింది. అదే సమయంలో నిఫ్టీలోనూ 43 పాయింట్ల క్షీణత నమోదైంది. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం మధ్య నేడు దేశీయ మార్కెట్లో అమ్మకాలు కనిపించాయి.
హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ (HFC) లైసెన్స్ను RBI రద్దు చేసింది. దీంతో పాటు, Paytm పేమెంట్స్ బ్యాంక్ సహా 5 బ్యాంకులపై RBI పెనాల్టీని విధించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఆర్బీఐ రూ.5.39 కోట్ల జరిమానా విధించింది.
దసరా పండగ సందర్భంగా కొత్త కారు కొనే వారికి కియా నుంచి వస్తున్న సోనెట్ కారు మంచి ఆప్షన్ గా నిలుస్తోంది. ఈ కారు ఇప్పటికే చక్కటి రివ్యూలను అందుకుంది. అంతేకాదు ఈ కారు తక్కువ ధరలో కూడా అందుబాటులో ఉంది.
ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నయా రాయ్పూర్ (IIIT-NR)లో B.Tech విద్యార్థి రాశి బగ్గా రూ. 85 లక్షల జాబ్ ప్యాకేజీని పొందడం ద్వారా మునుపటి రికార్డులను బద్దలు కొట్టింది. 2023 సంవత్సరంలో IIIT-NR విద్యార్థికి కూడా మెరుగైన జాబ్ ఆఫర్ ఇవ్వబడింది.
దేశంలో అతిపెద్ద IT సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), కోవిడ్ సమయంలో ప్రారంభించిన 'వర్క్ ఫ్రమ్ హోమ్' సిస్టమ్ను ముగించింది. ఆఫీసుకు వచ్చి పని చేయాలని ఉద్యోగులకు టాటా గ్రూప్ కు చెందిన ఈ కంపెనీ ఆదేశించింది.
రైతులను ఆదుకునేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. ఈ పథకాలలో ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ఒకటి. ఈ పథకం కింద ప్రభుత్వం రైతులకు ప్రతినెలా 3000 రూపాయల పింఛను ఇస్తోంది.
పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ స్కీం చాలా ఫేమస్ స్కీం..నిజానికి ఈ స్కీంలో డబ్బు పొదుపు చేసే వారికి చక్కటి రిటర్న్ లభిస్తుంది. అయితే పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ కంటే కూడా కొన్ని బ్యాంకులు అధిక వడ్డీని అందిస్తున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సాలరీడ్ క్లాస్ కస్టమర్ల కోసం మంచి పర్సనల్ లోన్ ఆఫర్తో ముందుకు వచ్చింది. బ్యాంక్ తెలిపిన వివరాల ప్రకారం, జనవరి 31, 2024 వరకు ఎటువంటి ప్రాసెసింగ్ రుసుము లేకుండా కస్టమర్లు పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.