క్రెడిట్ స్కోర్ రుణంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది, మీ క్రెడిట్ స్కోర్ను మెరుగుపరచడానికి మార్గాలను తెలుసుకోండి.
ప్రపంచంలోనే అతిపెద్ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) పథకాలలో ఒకటి. డిసెంబర్ 1, 2018 నుండి అమలులోకి వచ్చేలా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ప్రారంభించబడిన ఈ పథకం దేశవ్యాప్తంగా భూమిని కలిగి ఉన్న అన్ని రైతు కుటుంబాలకు ఆదాయ మద్దతును అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
మంచి క్రెడిట్ స్కోర్ సాధారణంగా 720 - 900 పాయింట్ల మధ్య ఉండాలి. మంచి క్రెడిట్ స్కోర్ను కలిగి ఉండటం వలన వేగంగా రుణం పొందడం సులభం అవుతుంది. 600 కంటే తక్కువ క్రెడిట్ స్కోర్ రుణం పొందడం కష్టతరం చేస్తుంది.
దీపావళి ముహూరత్ ట్రేడింగ్ మీకు రేపు ఒక గంట సేపు షేర్లు కొనుగోలు, అమ్మకానికి అవకాశాన్ని కల్పిస్తోంది. ఆదివారం నాడు కేవలం 1 గంట మాత్రమే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ జరుగుతుంది. మీరు మంచి షేర్లను కొనుగోలు చేస్తే వచ్చే దీపావళికి మీరు ధనవంతులు అయ్యే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయనే సెంటిమెంట్ మార్కెట్లో బలంగా ఉంటుంది.
కొత్త డస్టర్ ప్రొడక్షన్ వెర్షన్ అధిక బోనెట్ లైన్తో స్పోర్టి ఫ్రంట్ ప్రొఫైల్తో వస్తుంది. రెనాల్ట్ ఇండియా మూడవ తరం డస్టర్ శక్తివంతమైన హైబ్రిడ్ , ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఇంజన్లతో మార్కెట్లోకి వస్తుందని వార్తలు వస్తున్నాయి. కొత్త తరం డస్టర్ 2025లో మన మార్కెట్లో విడుదల కానుంది.
ఈ కారులో 1199 సిసి పవర్ ఫుల్ ఇంజన్ ఉంది. Citroen C3 Aircross పెట్రోల్ ఎంపికలో మాత్రమే వస్తుంది. ఈ కారు , టాప్ మోడల్ను రూ. 12.54 లక్షల ఎక్స్-షోరూమ్గా అందిస్తోంది. ఈ కారు రోడ్డుపై 108.62 బిహెచ్పిల శక్తిని ఇస్తుంది. ఈ కారులో ఆరు రంగులు అందుబాటులో ఉన్నాయి.
మీ గ్లోబల్ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉన్నా.. ముందుగా చైనా ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని.. సందేశం అన్ని కంపెనీల యజమానులకు చేరిందని ప్రొఫెసర్ డౌగ్ గుత్రీ అన్నారు. అలా చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అక్కడి ప్రభుత్వం హెచ్చరించినట్లు సమాచారం.
ప్రస్తుతం Apple iPhone 14ని రూ. 15000 కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం, Apple iPhone 14 ఫ్లిప్కార్ట్ దీపావళి సేల్లో రూ. 43,500 విలువ ఉండగా, అది కేవలం రూ. 14,499కి కొనే చాన్స్ ఉంది.
ఈ కథనం సాంకేతిక పరిజ్ఞానం భౌగోళిక రాజకీయాలను పరిశీలించే సిరీస్లో భాగం, కార్నెగీ ఇండియా ఎనిమిదవ గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ (డిసెంబర్ 4–6, 2023), విధాన ప్రణాళిక, పరిశోధన విభాగం, విదేశాంగ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వంతో కలిసి నిర్వహించబడింది..
Adani Power Q2 Results: భారతదేశపు బిలియనీర్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి చెందిన అదానీ పవర్, 2024 రెండవ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో, థర్మల్ పవర్ కంపెనీ నికర లాభం దాదాపు 10 రెట్లు పెరిగిందని తెలిపింది. అదానీ పవర్ లిమిటెడ్ గురువారం సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల్లో రూ.6,594 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది.