ధన త్రయోదశి హిందువులకు అత్యంత ప్రీతిపాత్రమైంది. ఈ రోజు వస్తువులు, ఆస్తుల కొనుగోలు చేస్తే కలిసి వస్తుందని వారి నమ్మకం అందులోభాగంగానే దంతేరాస్ రోజే వివిధ ఆటోమొబైల్ కంపెనీలు 15 వేల మందికి పైగా తమ ఎస్యూవీ మోడల్ కార్లను అందజేశాయి.
ఇటీవల స్మార్ట్ఫోన్ వినియోగదారుల కోసం జియో ‘ఆల్ వన్ ప్లాన్’ తీసుకువచ్చి విజయాన్ని సాధించింది . రిలయన్స్ జియో తన వినియోగదారులను ఆకట్టుకోవడానికి విభిన్న ప్రయోగాలు చేస్తోంది. ఇదే వ్యూహాన్ని జియో ఫోన్ విషయంలో కూడా అమలు చేస్తోంది.
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ వ్యూహం ఎప్పుడూ భిన్నంగా ఉంటుంది. ప్రత్యేకంగా డిజిటల్ సేవల కోసం ఒక సంస్థను ఏర్పాటు చేస్తూ అందులో రూ.1.08 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు రిలయన్స్ కంపెనీ డైరెక్టర్ల బోర్డు కూడా ఆమోద ముద్ర వేసింది.
అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ ప్రపంచంలోని అత్యంత ధనవంతుడైన మ్యాన్ టైటిల్ను బిల్ గేట్స్కు కోల్పోయాడు. బిల్ గేట్స్ ప్రస్తుతం 105.7 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 7,49,000 కోట్లు), జెఫ్ బెజోస్ ప్రస్తుతం 103.9 బిలియన్ డాలర్లు (సుమారు రూ .7,36,000 కోట్లు).
వివో ఇప్పుడు చైనాలో కొత్త ఐక్యూ నియో 855 వేరియంట్ను ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 855 SoC తో వస్తుంది మరియు 33W ఫాస్ట్ ఛార్జింగ్ను అందిస్తుంది
విడబ్ల్యు (వోల్క్స్ వాగన్ ) గ్రూప్ రాబోయే 2 సంవత్సరాల్లో (2020 - 2021) భారతదేశంలో తన గ్రూప్ బ్రాండ్లలో 10 కొత్త ఎస్యూవీలను ఇండియన్ మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్దమైంది, వాటిలో స్కోడా కోడియాక్ ఆర్ఎస్ ఒకటి అవుతుందని ధృవీకరించింది.
బీజేపీ (భారతీయ జనతా పార్టీ) అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు గడుస్తున్నా, దేశంలో ఉన్న హిందూ రాష్ట్రవాదిలు మాత్రం భయంతోనే జీవిస్తున్నారు . రాముడు పుట్టినటువంటి ఈ దేశంలో హిందువులు బలిపశువులుగా జీవిస్తున్నారు. పుణ్య భూమి, మాతృ భూమి అయినా భారతదేశంలో హిందువులు ఇంకా సమన హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు.
టెలికం ప్రొవైడర్లపై పిడుగు పడింది. ఏజీఆర్ ఫీజుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. వడ్డీతోపాటు జరిమానా కట్టాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం ముగిసినట్లయింది.
దేశీయంగా అతిపెద్ద ప్రయాణికుల తయారీ సంస్థ మారుతి సుజుకి లాభాలు రెండో త్రైమాసికంలో భారీగా తగ్గిపోయాయి.దీనికి సంస్థ కార్ల విక్రయాలు తగ్గడమే కారణం.
భారతదేశంలో జాతీయ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)ల రుణాలు భారీగా కుంగిపోయాయని ప్రముఖ క్రెడిట్ రేటింగ్ సంస్థ ‘ఫిచ్’ పేర్కొంది. ఫలితంగా వినియోగదారులకు అవసరమైన రుణ లభ్యత తగ్గుతుందని, దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి 5.5 శాతానికే పరిమితం అవుతుందని తేల్చేసింది.