కస్టమర్ ఫీడ్బ్యాక్కు స్పందనగా అమెజాన్ తన ప్రైమ్ వీడియో ప్లాట్ఫారమ్లో పెద్ద మార్పులు చేసింది
ఆపిల్ వంటి కంపెనీలు ఇప్పటికే ఈ ట్యాగ్ని తీసుకొచ్చాయి. ఇప్పుడు జియో కూడా అలాంటి ట్యాగ్ని ప్రవేశపెట్టింది. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన ఈ ట్యాగ్ గురించి పూర్తి వివరాలు ఇదిగో..
ఆధ్యాత్మిక గురువులు లేదా బాబాలు అని పిలవబడే వీరు అపారమైన సంపదను కూడబెట్టారు. తాజాగా ఉత్తరప్రదేశ్కు చెందిన బాబా ఆస్తుల విలువ పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) మధ్య భాగస్వామ్యంతో భారతదేశం అంతటా 1,000 గ్రామాలకు 4G ఇంటర్నెట్ సేవలను తీసుకురావాలని యోచిస్తున్నారు. దింతో జియో - ఎయిర్టెల్కు బలమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది.
మీ మొత్తం కార్పస్ రూ. 1,14,84,831 (రూ. 1.15 కోట్లు) అవుతుంది. దీనిపై వార్షిక రాబడి 8 శాతం. అయితే ప్రతినెలా పింఛను రూ.49,768 (దాదాపు రూ.50 వేలు) వస్తుంది.
వాట్సాప్ ఇప్పుడు మరో బంపర్ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఇంటర్నెట్ లేకుండా కూడా WhatsApp ఉపయోగించవచ్చు. ఈ ఫీచర్ ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లలో పని చేస్తుంది.
నిస్సాన్ కొత్త SUV మోడల్ని కంపెనీ ప్రదర్శించింది. దీని ధర త్వరలో ప్రకటించనుంది. ఈ కారు మూడు వరుసల SUV.. త్వరలోనే లాంచ్ తేదీ కూడా తెలియనుంది.
మీరు ప్రతి సంవత్సరం కొత్త ఐఫోన్ కొనాల్సిందేనా ? మీరు దీని గురించి ఆలోచించి ఉండకపోవచ్చు, కానీ Apple CEO టిమ్ కుక్ని ఈ ప్రశ్న అడిగినప్పుడు దానికిలా సమాధానం ఇచ్చాడు.
రైలులో ప్రయాణిస్తున్నప్పుడు చాలా మంది ప్రయాణికులు రాత్రి 10 గంటలు అవగానే దుప్పట్లు తీసి నిద్రపోతారు. అలాగే, రాత్రిపూట స్టేషన్కు చేరుకోవాల్సిన ప్రయాణికులు కూడా ఉంటారు. ఈ ఆందోళన కారణంగా వారు రాత్రంతా మేల్కొని, ఎప్పటికప్పుడు టైం చెక్ చేస్తూ స్టేషన్కు చేరుకోగానే రైలు ఆగినప్పుడు దిగుతారు.
మెటా వాట్సాప్కు ప్రత్యామ్నాయంగా రిలయన్స్ జియో జియోసేఫ్ను తీసుకొచ్చింది. వీడియో కాలింగ్తో పాటు, జియో సేఫ్ యూజర్లు టెక్స్ట్ మెసేజెస్ కూడా పంపవచ్చు అలాగే ఆడియో కాల్స్ కూడా చేయవచ్చు.