తాజాగా మైక్రోసాఫ్ట్ సర్వర్లో లోపం కారణంగా బ్యాంకుల నుండి స్టాక్ మార్కెట్ వరకు ప్రపంచవ్యాప్తంగా ఆందోళణలు వ్యక్తమయ్యాయి, అయితే ఇప్పుడు భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థపై పెద్ద సైబర్ దాడి జరిగింది. ఈ కారణంగా దేశం ఇబ్బందుల్లో పడింది, దాదాపు 300 చిన్న బ్యాంకుల్లో సేవలు నిలిచిపోయాయి.