MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • భలే గిరాకీ: జనసేన టికెట్ కోసం ఆలుమగల దరఖాస్తులు

భలే గిరాకీ: జనసేన టికెట్ కోసం ఆలుమగల దరఖాస్తులు

జన‌సేన పార్టీ పక్షాన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అభ్య‌ర్ధిత్వం కోరుతూ వంద‌లాది మంది ఆశావ‌హులు స్క్రీనింగ్ క‌మిటీ ముందు హాజ‌రై బ‌యోడేటాల‌ను స‌మ‌ర్పిస్తున్నారు

1 Min read
Author : narsimha lode
Published : Feb 18 2019, 10:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
జన‌సేన పార్టీ పక్షాన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అభ్య‌ర్ధిత్వం కోరుతూ వంద‌లాది మంది ఆశావ‌హులు స్క్రీనింగ్ క‌మిటీ ముందు హాజ‌రై బ‌యోడేటాల‌ను స‌మ‌ర్పిస్తున్నారు. ఆదివారం ఒక్క రోజే 210 మంది ఆశావ‌హులు స్క్రీనింగ్ క‌మిటీ ముందు హాజర‌య్యారు.

జన‌సేన పార్టీ పక్షాన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అభ్య‌ర్ధిత్వం కోరుతూ వంద‌లాది మంది ఆశావ‌హులు స్క్రీనింగ్ క‌మిటీ ముందు హాజ‌రై బ‌యోడేటాల‌ను స‌మ‌ర్పిస్తున్నారు. ఆదివారం ఒక్క రోజే 210 మంది ఆశావ‌హులు స్క్రీనింగ్ క‌మిటీ ముందు హాజర‌య్యారు.

జన‌సేన పార్టీ పక్షాన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అభ్య‌ర్ధిత్వం కోరుతూ వంద‌లాది మంది ఆశావ‌హులు స్క్రీనింగ్ క‌మిటీ ముందు హాజ‌రై బ‌యోడేటాల‌ను స‌మ‌ర్పిస్తున్నారు. ఆదివారం ఒక్క రోజే 210 మంది ఆశావ‌హులు స్క్రీనింగ్ క‌మిటీ ముందు హాజర‌య్యారు.
Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27
లోక్ సభ, శాసన సభ స్థానాలకు తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ ఆలుమగలు బయో డేటాలు ఇవ్వడం విశేషం. తమ జంటలో ఒకరికి జనసేన టికెట్ కేటాయించాలంటూ కమిటీ ముందుకు వచ్చారు.

లోక్ సభ, శాసన సభ స్థానాలకు తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ ఆలుమగలు బయో డేటాలు ఇవ్వడం విశేషం. తమ జంటలో ఒకరికి జనసేన టికెట్ కేటాయించాలంటూ కమిటీ ముందుకు వచ్చారు.

లోక్ సభ, శాసన సభ స్థానాలకు తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ ఆలుమగలు బయో డేటాలు ఇవ్వడం విశేషం. తమ జంటలో ఒకరికి జనసేన టికెట్ కేటాయించాలంటూ కమిటీ ముందుకు వచ్చారు.
37
ఆ విధంగా ఆదివారంనాడు 8 జంటలు బయో డేటాలు సమర్పించాయి. విజయవాడలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో స్క్రీనింగ్ కమిటీ బయో డేటాలు స్వీకరించి పరిశీలించింది

ఆ విధంగా ఆదివారంనాడు 8 జంటలు బయో డేటాలు సమర్పించాయి. విజయవాడలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో స్క్రీనింగ్ కమిటీ బయో డేటాలు స్వీకరించి పరిశీలించింది

ఆ విధంగా ఆదివారంనాడు 8 జంటలు బయో డేటాలు సమర్పించాయి. విజయవాడలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో స్క్రీనింగ్ కమిటీ బయో డేటాలు స్వీకరించి పరిశీలించింది
47
ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు స్క్రీనింగ్ కమిటీ ప్ర‌తి ఒక్క‌రి నుంచి ద‌ర‌ఖాస్తుని స్వీక‌రించి సునిశితంగా పరిశీలించింది. వివిధ రంగాలకు చెందినవారు, వృత్తి నిపుణులు, ఉన్నత చదువులను అభ్యసించిన యువతీయువకులు వచ్చారు.

ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు స్క్రీనింగ్ కమిటీ ప్ర‌తి ఒక్క‌రి నుంచి ద‌ర‌ఖాస్తుని స్వీక‌రించి సునిశితంగా పరిశీలించింది. వివిధ రంగాలకు చెందినవారు, వృత్తి నిపుణులు, ఉన్నత చదువులను అభ్యసించిన యువతీయువకులు వచ్చారు.

ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు స్క్రీనింగ్ కమిటీ ప్ర‌తి ఒక్క‌రి నుంచి ద‌ర‌ఖాస్తుని స్వీక‌రించి సునిశితంగా పరిశీలించింది. వివిధ రంగాలకు చెందినవారు, వృత్తి నిపుణులు, ఉన్నత చదువులను అభ్యసించిన యువతీయువకులు వచ్చారు.
57
కుటుంబాన్ని చక్కదిద్దే సమర్థత, నైపుణ్యం ఉన్న ఆడపడుచులు చట్ట సభల్లో ఉండాలని ప్రభావశీలంగా చెప్పడమే కాదు.. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ కు కట్టుబడి ఉన్నామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రతి సభలో చెబుతున్నారు.

కుటుంబాన్ని చక్కదిద్దే సమర్థత, నైపుణ్యం ఉన్న ఆడపడుచులు చట్ట సభల్లో ఉండాలని ప్రభావశీలంగా చెప్పడమే కాదు.. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ కు కట్టుబడి ఉన్నామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రతి సభలో చెబుతున్నారు.

కుటుంబాన్ని చక్కదిద్దే సమర్థత, నైపుణ్యం ఉన్న ఆడపడుచులు చట్ట సభల్లో ఉండాలని ప్రభావశీలంగా చెప్పడమే కాదు.. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ కు కట్టుబడి ఉన్నామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రతి సభలో చెబుతున్నారు.
67
జనసేనాని మాటలతో మహిళలు పెద్దయెత్తున ముందుకు వస్తున్నారు. ప్రతి రోజు స్క్రీనింగ్ కమిటీ ముందుకు వచ్చే ఆశావహుల్లో మహిళల సంఖ్య గణనీయంగా ఉంటోంది.

జనసేనాని మాటలతో మహిళలు పెద్దయెత్తున ముందుకు వస్తున్నారు. ప్రతి రోజు స్క్రీనింగ్ కమిటీ ముందుకు వచ్చే ఆశావహుల్లో మహిళల సంఖ్య గణనీయంగా ఉంటోంది.

జనసేనాని మాటలతో మహిళలు పెద్దయెత్తున ముందుకు వస్తున్నారు. ప్రతి రోజు స్క్రీనింగ్ కమిటీ ముందుకు వచ్చే ఆశావహుల్లో మహిళల సంఖ్య గణనీయంగా ఉంటోంది.
77
ఆదివారం వచ్చిన 210 మందిలో 45 మంది మహిళలు ఉన్నారు. వీరిలో గృహిణులు ఉన్నారు. తమ బిడ్డలతో కలిసి బయో డేటా ఇచ్చేందుకు జనసేన కార్యాలయానికి ఉదయమే చేరుకున్నారు

ఆదివారం వచ్చిన 210 మందిలో 45 మంది మహిళలు ఉన్నారు. వీరిలో గృహిణులు ఉన్నారు. తమ బిడ్డలతో కలిసి బయో డేటా ఇచ్చేందుకు జనసేన కార్యాలయానికి ఉదయమే చేరుకున్నారు

ఆదివారం వచ్చిన 210 మందిలో 45 మంది మహిళలు ఉన్నారు. వీరిలో గృహిణులు ఉన్నారు. తమ బిడ్డలతో కలిసి బయో డేటా ఇచ్చేందుకు జనసేన కార్యాలయానికి ఉదయమే చేరుకున్నారు

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Minister Savitha రక్తం ఏరులై పారించిన చరిత్ర నీది జగన్ పై మంత్రి సవిత ఆగ్రహం.. | Asianet News Telugu
Recommended image2
Now Playing
Chandrababu Naidu: సంజీవిని పని తీరు అడిగితెలుసుకున్న సీఎం చంద్రబాబు| Asianet News Telugu
Recommended image3
Now Playing
Bhumana Karunakar Reddy Pressmeet: వాళ్లంతా జగత్ కిలాడీలు భూమన సంచలన కామెంట్స్| Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved