విజయనగరం జిల్లాలో గురువారం నాడు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు
విజయనగరం: విజయనగరం జిల్లాలో గురువారం నాడు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు.
గూగుల్లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
జిల్లాలోని గజపతినగరంలోని గుడివాడ జంక్షన్ వద్ద గురువారం ఉదయం రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీసన్ సజీవ దహనమయ్యారు. పాల ట్యాంకర్ లారీని కెమికల్ లారీ ఢీకొట్టింది.దీంతో మంటలు వ్యాపించాయి.
ఈ మంటల్లో ఇద్దరు సజీవ దహనమయ్యారు.ఈ రోడ్డుు ప్రమాదంతోో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.
