ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలోని అనంతపురానికి  చెందిన ముగ్గురు గంగానది ప్రవాహంలో  చిక్కుకున్నారు.  స్థానికులు  వారిని కాపాడారు. చార్‌థామ్  యాత్రలో  ఈ ఘటన  చోటు  చేసుకుంది. 

న్యూఢిల్లీ: చార్ థామ్ యాత్రకు వెళ్లిన అనంతపురం జిల్లాకు చెందిన ముగ్గురిని స్థానికులు కాపాడారు. గంగానదిలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో రాయిపై నిలబడిన ముగ్గురిని స్థానికులు తాళ్ల సహాయంతో కాపాడారు.