Asianet News TeluguAsianet News Telugu

గంగానది వరద ప్రవాహంలో ముగ్గురు అనంతవాసులు: రక్షించిన స్థానికులు

 ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలోని అనంతపురానికి  చెందిన ముగ్గురు గంగానది ప్రవాహంలో  చిక్కుకున్నారు.  స్థానికులు  వారిని కాపాడారు. చార్‌థామ్  యాత్రలో  ఈ ఘటన  చోటు  చేసుకుంది. 

Three  Anantapur Pilgrims  Rescued From  Flash  Flood in Ganga River  lns
Author
First Published May 31, 2023, 9:48 AM IST

న్యూఢిల్లీ: చార్ థామ్  యాత్రకు వెళ్లిన  అనంతపురం జిల్లాకు  చెందిన ముగ్గురిని స్థానికులు  కాపాడారు.  గంగానదిలో  ఒక్కసారిగా  వరద ఉధృతి  పెరగడంతో   రాయిపై  నిలబడిన  ముగ్గురిని  స్థానికులు తాళ్ల సహాయంతో  కాపాడారు. 

Follow Us:
Download App:
  • android
  • ios