Asianet News TeluguAsianet News Telugu

గన్నవరం మండలం సవారిగూడెంలో డెడ్‌బాడీల కలకలం: పోలీసుల దర్యాప్తు

గన్నవరం  మండలం సవారి గూడెంలో  రెండు  మృతదేహలు కలకలం  సృష్టించాయి .

Police Found Two dead Bodies  at  Savarigudem  in  Andhra pradesh  lns
Author
First Published May 21, 2023, 4:33 PM IST


హైదరాబాద్: ఉమ్మడి  కృష్ణా జిల్లాలోని  గన్నవరం మండలం  సవారిగూడెంలో  రెండు మృతదేహలు కలకలం  సృష్టించాయి.   రెండు మృతదేహలు కుళ్లిపోయిన  స్థితిలో ఉన్నాయి.  ఈ మృతదేహలు  ఎవరివో  గుర్తించాల్సి ఉంది.   మృతుల్లో  ఒకరి వయస్సు  70 ఏళ్లు, మరోకరిది  30 ఏళ్లుగా  ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.  వీరిద్దరూ  ఆత్మహత్య  చేసుకున్నారా, లేదా  ఎవరైనా  హత్య  చేశారా అనే విషయమై  పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios