Asianet News TeluguAsianet News Telugu

విశాఖకు చేరుకున్న పవన్ కళ్యాణ్: నేటి నుండి మూడో విడత వారాహి యాత్ర

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మూడో విడత వారాహి యాత్రను  ఇవాళ  విశాఖపట్టణంలో ప్రారంభించనున్నారు

Pawan Kalyan  Reaches to Visakhapatnam lns
Author
First Published Aug 10, 2023, 12:18 PM IST


విశాఖపట్టణం: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  గురువారంనాడు  మధ్యాహ్నం విశాఖపట్టణం చేరుకున్నారు. మూడో విడత వారాహి యాత్రను  ప్రారంభించేందుకు గాను  ఆయన  విశాఖపట్టణం వచ్చారు. ఇవాళ సాయంత్రం  జగదాంబ సెంటర్ లో  వారాహి యాత్రలో  భాగంగా సభ ను నిర్వహించనున్నారు.  ఈ సభకు ముందుగా విశాఖ జిల్లాకు చెందిన నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు.  జిల్లాలో పార్టీ పరిస్థితిపై  ఆయన  చర్చించనున్నారు.  మరో వైపు  మాజీమంత్రి పడాల అరుణ  పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో  చేరనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios