Asianet News TeluguAsianet News Telugu

గ్యాంగ్‌రేప్ బాధితురాలిని పరామర్శించిన మంత్రి బాలినేని

గ్యాంగ్ రేప్‌కు  గురైన బాధితురాలిని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి  ఆదివారం నాడు పరామర్శించారు. బాధితురాలికి అవసరమైన  వైద్య సహాయం అందించాలని మంత్రి  బాలినేని శ్రీనివాస్ రెడ్డి  ఆదేశించారు.
 

minister balineni srinivasa reddy visits gang rape victim in ongole
Author
Amaravathi, First Published Jun 23, 2019, 1:25 PM IST


ఒంగోలు: గ్యాంగ్ రేప్‌కు  గురైన బాధితురాలిని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి  ఆదివారం నాడు పరామర్శించారు. బాధితురాలికి అవసరమైన  వైద్య సహాయం అందించాలని మంత్రి  బాలినేని శ్రీనివాస్ రెడ్డి  ఆదేశించారు.

మరో వైపు ఈ ఘటనకు పాల్పడిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టు ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్ధ్ కౌశల్  చెప్పారు.  నిందితుల్లో ముగ్గురు మైనర్లని ఆయన  చెప్పారు. 

ఆర్టీసీ బస్టాండ్‌లో స్నేహితుడి కోసం ఎదురుచూస్తున్న మైనర్  బాలికకు మాయమాటలకు నమ్మించారు. ఈ నెల 17వ తేదీ నుండి 22వ తేదీవరకు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.

Follow Us:
Download App:
  • android
  • ios