MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • టికెట్ల కోసం దరఖాస్తులు: పవన్ కల్యాణ్ డెడ్ లైన్ ఇదే...

టికెట్ల కోసం దరఖాస్తులు: పవన్ కల్యాణ్ డెడ్ లైన్ ఇదే...

జనసేన అభ్యర్థిత్వం కోరుతూ ఆశావహుల నుంచి వస్తున్న బయో డేటాల స్వీకరణకు తుది గడువుగా ఈ నెల 25వ తేదీని నిర్ణయించినట్లు స్క్రీనింగ్ కమిటీ ప్రకటించింది.

1 Min read
rajesh y
Published : Feb 21 2019, 11:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జనసేన అభ్యర్థిత్వం కోరుతూ ఆశావహుల నుంచి వస్తున్న బయో డేటాల స్వీకరణకు తుది గడువుగా ఈ నెల 25వ తేదీని నిర్ణయించినట్లు స్క్రీనింగ్ కమిటీ ప్రకటించింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు జనసేన తరఫున బరిలో నిలవాలనుకొనే ఆశావహుల నుంచి గత వారం రోజుల నుంచి బయో డేటాలు తీసుకుంటున్నారు.

జనసేన అభ్యర్థిత్వం కోరుతూ ఆశావహుల నుంచి వస్తున్న బయో డేటాల స్వీకరణకు తుది గడువుగా ఈ నెల 25వ తేదీని నిర్ణయించినట్లు స్క్రీనింగ్ కమిటీ ప్రకటించింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు జనసేన తరఫున బరిలో నిలవాలనుకొనే ఆశావహుల నుంచి గత వారం రోజుల నుంచి బయో డేటాలు తీసుకుంటున్నారు.

జనసేన అభ్యర్థిత్వం కోరుతూ ఆశావహుల నుంచి వస్తున్న బయో డేటాల స్వీకరణకు తుది గడువుగా ఈ నెల 25వ తేదీని నిర్ణయించినట్లు స్క్రీనింగ్ కమిటీ ప్రకటించింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు జనసేన తరఫున బరిలో నిలవాలనుకొనే ఆశావహుల నుంచి గత వారం రోజుల నుంచి బయో డేటాలు తీసుకుంటున్నారు.
25
బుధవారం స్క్రీనింగ్ కమిటీ ముందుకు 170 మంది వచ్చారు. మాదాసు గంగాధరం, అర్హం ఖాన్, టి.శివశంకర్, మహేందర్ రెడ్డి, పి.హరిప్రసాద్ లతో కూడిన స్క్రీనింగ్ కమిటీ ఆశావహులతో మాట్లాడి పరిశీలన చేస్తోంది. బుధవారం ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలవారు ఎక్కువ మంది వచ్చారు.

బుధవారం స్క్రీనింగ్ కమిటీ ముందుకు 170 మంది వచ్చారు. మాదాసు గంగాధరం, అర్హం ఖాన్, టి.శివశంకర్, మహేందర్ రెడ్డి, పి.హరిప్రసాద్ లతో కూడిన స్క్రీనింగ్ కమిటీ ఆశావహులతో మాట్లాడి పరిశీలన చేస్తోంది. బుధవారం ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలవారు ఎక్కువ మంది వచ్చారు.

బుధవారం స్క్రీనింగ్ కమిటీ ముందుకు 170 మంది వచ్చారు. మాదాసు గంగాధరం, అర్హం ఖాన్, టి.శివశంకర్, మహేందర్ రెడ్డి, పి.హరిప్రసాద్ లతో కూడిన స్క్రీనింగ్ కమిటీ ఆశావహులతో మాట్లాడి పరిశీలన చేస్తోంది. బుధవారం ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలవారు ఎక్కువ మంది వచ్చారు.
35
ఉత్తరాంధ్రలోని కురుపాం, పాడేరు, పాలకొండ, అరకు, సాలూరు రిజర్వ్డ్ స్థానాల నుంచి పోటీ చేసేందుకు అవకాశం కోరుతూ విద్యావంతులు వచ్చారు. ఇందులో వైద్య వృత్తిలో ఉన్న యువకులు కూడా ఉన్నారు. అలాగే రాయలసీమలోని నాలుగు జిల్లాల నుంచి పోటీకి ఆసక్తి కనబరుస్తూ పలువురు విద్యావంతులు వచ్చారు.

ఉత్తరాంధ్రలోని కురుపాం, పాడేరు, పాలకొండ, అరకు, సాలూరు రిజర్వ్డ్ స్థానాల నుంచి పోటీ చేసేందుకు అవకాశం కోరుతూ విద్యావంతులు వచ్చారు. ఇందులో వైద్య వృత్తిలో ఉన్న యువకులు కూడా ఉన్నారు. అలాగే రాయలసీమలోని నాలుగు జిల్లాల నుంచి పోటీకి ఆసక్తి కనబరుస్తూ పలువురు విద్యావంతులు వచ్చారు.

ఉత్తరాంధ్రలోని కురుపాం, పాడేరు, పాలకొండ, అరకు, సాలూరు రిజర్వ్డ్ స్థానాల నుంచి పోటీ చేసేందుకు అవకాశం కోరుతూ విద్యావంతులు వచ్చారు. ఇందులో వైద్య వృత్తిలో ఉన్న యువకులు కూడా ఉన్నారు. అలాగే రాయలసీమలోని నాలుగు జిల్లాల నుంచి పోటీకి ఆసక్తి కనబరుస్తూ పలువురు విద్యావంతులు వచ్చారు.
45
స్థానికంగా రాజకీయ, సామాజిక రంగాల కుటుంబ నేపథ్యం ఉన్న గృహిణులు జనసేన తరఫున బరిలో నిలవాలని ఉత్సాహం చూపిస్తూ బయో డేటాలు ఇచ్చారు. నవతరం ఆకాంక్షలు జనసేన ద్వారానే కార్యరూపం దాల్చుతాయనే విశ్వాసం బయో డేటాలు ఇచ్చేందుకు వచ్చిన ఆశావహులు వ్యక్తం చేస్తున్నారు.

స్థానికంగా రాజకీయ, సామాజిక రంగాల కుటుంబ నేపథ్యం ఉన్న గృహిణులు జనసేన తరఫున బరిలో నిలవాలని ఉత్సాహం చూపిస్తూ బయో డేటాలు ఇచ్చారు. నవతరం ఆకాంక్షలు జనసేన ద్వారానే కార్యరూపం దాల్చుతాయనే విశ్వాసం బయో డేటాలు ఇచ్చేందుకు వచ్చిన ఆశావహులు వ్యక్తం చేస్తున్నారు.

స్థానికంగా రాజకీయ, సామాజిక రంగాల కుటుంబ నేపథ్యం ఉన్న గృహిణులు జనసేన తరఫున బరిలో నిలవాలని ఉత్సాహం చూపిస్తూ బయో డేటాలు ఇచ్చారు. నవతరం ఆకాంక్షలు జనసేన ద్వారానే కార్యరూపం దాల్చుతాయనే విశ్వాసం బయో డేటాలు ఇచ్చేందుకు వచ్చిన ఆశావహులు వ్యక్తం చేస్తున్నారు.
55
పాలనలో జవాబుదారీతనం, బడుగు బలహీనవర్గాల సంక్షేమం శ్రీ పవన్ కల్యాణ్ గారి సిద్ధాంతాలు ద్వారానే సాధ్యమవుతాయని వారు విశ్వసిస్తున్నారు.

పాలనలో జవాబుదారీతనం, బడుగు బలహీనవర్గాల సంక్షేమం శ్రీ పవన్ కల్యాణ్ గారి సిద్ధాంతాలు ద్వారానే సాధ్యమవుతాయని వారు విశ్వసిస్తున్నారు.

పాలనలో జవాబుదారీతనం, బడుగు బలహీనవర్గాల సంక్షేమం శ్రీ పవన్ కల్యాణ్ గారి సిద్ధాంతాలు ద్వారానే సాధ్యమవుతాయని వారు విశ్వసిస్తున్నారు.

About the Author

RY
rajesh y

Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
Recommended image2
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Recommended image3
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved