ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్ల బదిలీలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఐఏఎస్లను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.
![ias transfers in andhra pradesh ksp ias transfers in andhra pradesh ksp](https://static-ai.asianetnews.com/images/01deyrwpza2erkfj44356c7bs9/ap-govt-jpg_363x203xt.jpg)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఐఏఎస్లను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.
- శాప్ వీసీ,ఎండీ గా హెచ్.ఎం. ధ్యానచంద్ర.
- విలేజ్, వార్డు సెక్రటేరియట్ డైరెక్టర్ గా టీఎస్ చేతన్.
- బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ గా జె. శివ శ్రీనివాస్
- తిరుపతి జిల్లా జేసీ గా శుభం బన్సాల్.
- విలేజ్,వార్డు సెక్రటేరియట్ అడిషనల్ డైరెక్టర్ గా గీతాంజలి శర్మ.
- సత్యసాయి జిల్లా జేసీ గా అభిషేక్ కుమార్
- అల్లూరి జిల్లా జేసీ గా కొల్లాబత్తుల కార్తీక్.
- ఎంఎస్ఎంఈ కార్పోరేషన్ సీఈవో గా సేదు మాధవన్.
- మిడ్ డే మీల్స్ స్పెషల్ ఆఫీసర్ శోభిక.
- పాడేరు సబ్ కలెక్టర్ గా పెద్దిటి ధాత్రి రెడ్డి.
- పెనుకొండ సబ్ కలెక్టర్ గా అపూర్వ భరత్
- కొవ్వూరు సబ్ కలెక్టర్ గా అశుతోష్ శ్రీవాత్సవ
- కందుకూరు సబ్ కలెక్టర్ గా గొబ్బిల విద్యాధరి.
- తెనాలి సబ్ కలెక్టర్గా ప్రకార్ జైన్
- మార్కాపురం సబ్ కలెక్టర్ గా రాహుల్ మీనా
- ఆదోని సబ్ కలెక్టర్ గా శివ్ నారాయణ్ శర్మ
- రంపచోడవరం సబ్ కలెక్టర్ గా ఎస్.ప్రశాంత్ కుమార్