Asianet News TeluguAsianet News Telugu

తిరుపతి చంద్రగిరి వద్ద రోడ్డు ప్రమాదం నలుగురు మృతి

తిరుపతి  జిల్లాలోని  చంద్రగిరి మండలం కల్ రోడ్డు పల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో  నలుగురు మృతి చెందారు.

Four Killed  in Road Accident in Tirupati District
Author
First Published Jan 25, 2023, 1:42 PM IST

తిరుపతి: జిల్లాలోని చంద్రగిరి మండలం  కల్ రోడ్డు పల్లె వద్ద  బుధవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో  నలుగురు మృతి చెందారు. తిరుపతి నుండి కాణిపాకం వెళ్లున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.  అయ్యప్ప భక్తులు వెళ్తున్న  వ్యాన్  అదుపు తప్పి  కల్వర్టు ను ఢీకొట్టి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో నలుగురు ఈ ప్రమాదంలో గాయపడ్డారు.  ప్రమాదం జరిగిన సమయంలో  ఈ వ్యాన్ లో  9 మంది అయ్యప్ప భక్తులున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios