Asianet News TeluguAsianet News Telugu

శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలేరో - ఆటో ఢీ కొన్న ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. 

four killed in road accident in sri sathya sai district
Author
First Published Mar 17, 2023, 8:44 PM IST

శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలేరో - ఆటో ఢీ కొన్న ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. బత్తలపల్లి మండలం పొట్లమర్రి దగ్గర ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios