Asianet News TeluguAsianet News Telugu

తిత్లీ తుపాను బాధితులకు విద్యుత్ శాఖ ఊరట

తిత్లీ తుఫాన్‌తో అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లా ప్రజలకు విద్యుత్‌శాఖ ఊర‌ట‌ ఇచ్చింది. 

electricity good news to title effected people
Author
Hyderabad, First Published Oct 18, 2018, 3:44 PM IST

తిత్లీ తుఫాన్‌తో అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లా ప్రజలకు విద్యుత్‌శాఖ ఊర‌ట‌ ఇచ్చింది. ఈ నెల చెల్లించాల్సిన క‌రెంటు ఛార్జీలు వ‌చ్చే నెలలో చెల్లించవచ్చని పేర్కొంది. ఎలాంటి అప‌రాధ రుసుం వ‌సూలు చేయరని చెప్పింది. తిత్లీ తుపానుతో క‌ష్టాల్లో ఉన్న ప్రజలపై భారం వేయవద్దని ఈపీడీసీఎల్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

Follow Us:
Download App:
  • android
  • ios