Asianet News TeluguAsianet News Telugu

కొండ చిలువకి ఆపరేషన్ చేసిన ఏపీ వైద్యులు

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం పశువుల ఆసుపత్రిలో కొండ చిలువకి ఆపరేషన్ జరిగింది. జీలుగుమిల్లిలో వేటకు వెళ్లిన మత్య్సకారులకు వలలో కొండ చిలువ చిక్కింది. ఈ సమయంలో దానికి గాయాలు కావడంతో వైద్యులు శస్త్రచికిత్స చేసి కాపాడారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

doctors performing surgery for python in jangareddygudem ksp
Author
Jangareddigudem, First Published Nov 12, 2020, 4:37 PM IST

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం పశువుల ఆసుపత్రిలో కొండ చిలువకి ఆపరేషన్ జరిగింది. జీలుగుమిల్లిలో వేటకు వెళ్లిన మత్య్సకారులకు వలలో కొండ చిలువ చిక్కింది. ఈ సమయంలో దానికి గాయాలు కావడంతో వైద్యులు శస్త్రచికిత్స చేసి కాపాడారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios