Asianet News TeluguAsianet News Telugu

రాఖీ కట్టిన చెల్లెమ్మలకు చంద్రబాబు కానుక ఎంతో తెలుసా.....

 కడప జిల్లాలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుకు మహిళా సమాఖ్య సభ్యులు రాఖీ కట్టారు. రాఖీపౌర్ణమి సందర్భంగా మహిళా సమాఖ్య సభ్యులు సీఎం చంద్రబాబుకు రాఖీ కట్టి తాము చంద్రబాబు నాయుడుకు అండగా ఉంటామన్నారు.

cm chandrababu naidu tour in kadapa
Author
Kadapa, First Published Aug 25, 2018, 12:30 PM IST


కడప:  కడప జిల్లాలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుకు మహిళా సమాఖ్య సభ్యులు రాఖీ కట్టారు. రాఖీపౌర్ణమి సందర్భంగా మహిళా సమాఖ్య సభ్యులు సీఎం చంద్రబాబుకు రాఖీ కట్టి తాము చంద్రబాబు నాయుడుకు అండగా ఉంటామన్నారు. రాఖీ కట్టిన చెల్లెమ్మలకు సీఎం చంద్రబాబు నాయుడు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు కానుకగా ఇచ్చారు.....అయితే ఈ సొమ్మును తెలుగుదేశం నేతలు ఇవ్వడం విశేషం.   

Follow Us:
Download App:
  • android
  • ios