Asianet News TeluguAsianet News Telugu

జగన్ ఆస్తుల కేసు: కోర్టు కీలక నిర్ణయం

జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ సోమవారం నాడు కీలక నిర్ణయం తీసుకొంది. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసుల విచారణను చేపట్టవచ్చని కోర్టు స్పష్టం చేసింది.

CBI court decides to probe ED cases on  Jagan lns
Author
Guntur, First Published Jan 11, 2021, 4:41 PM IST

అమరావతి: జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ సోమవారం నాడు కీలక నిర్ణయం తీసుకొంది. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసుల విచారణను చేపట్టవచ్చని కోర్టు స్పష్టం చేసింది.

సీబీఐ, ఈడీ చార్జీషీట్ల నేరాభియోగాలు  వేర్వేరని ఈడీ స్పష్టం చేసింది. ఈ వాదనతో కోర్టు ఏకీభవించింది. ఈడీ కేసులను తొలుత విచారణ చేస్తామని కోర్టు ప్రకటించింది. ఈ కేసు విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది.

సీబీఐ చార్జీషీట్ల తేలిన తర్వాతే ఈడీ కేసుల విచారణ చేపట్టాలని జగన్ తరపు న్యాయవాది కోరారు.అయితే జగన్ తరపు న్యాయవాది చేసిన అభ్యర్ధనను కోర్టు తీరస్కరించింది.

Follow Us:
Download App:
  • android
  • ios