Asianet News TeluguAsianet News Telugu

నిబంధనల ఉల్లంఘన: 140 మంది అనుచరులతో తిరుమలలో మంత్రి అప్పలరాజు ప్రోటోకాల్ దర్శనం

ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజు తన అనుచరులతో కలిసి గురువారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు 140 మంది అనుచరులతో మంత్రి అప్పలరాజు ప్రోటోకాల్ దర్శనం చేసుకోవడం విమర్శలకు తావిచ్చింది. 

AP Minister Appalaraju Protocol Darshan Along With 140 his Followers
Author
Tirupati, First Published Jul 28, 2022, 10:45 AM IST

ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజు తన అనుచరులతో కలిసి గురువారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు 140 మంది అనుచరులతో మంత్రి అప్పలరాజు ప్రోటోకాల్ దర్శనం చేసుకోవడం విమర్శలకు తావిచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios