Asianet News TeluguAsianet News Telugu

9న తిరుపతికి సీఎం జగన్, ప్రధానితో భేటీ

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9న తిరుపతికి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోడీ తిరుపతికి వస్తుండటంతో ఆయనకు స్వాగతం పలకడంతో పాటు మోడీతో భేటీ కానున్నారు

ap cm ys jagan tirupati tour on june 9th
Author
Amaravathi, First Published Jun 5, 2019, 1:22 PM IST

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9న తిరుపతికి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోడీ తిరుపతికి వస్తుండటంతో ఆయనకు స్వాగతం పలకడంతో పాటు మోడీతో భేటీ కానున్నారు.

ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీలు అమలు చేయాలని ప్రధాని మోడీని జగన్‌ను కోరనున్నారు. అనంతరం ఈ నెల 15న జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. నీతిఆయోగ్ సమావేశంలో పాల్గొని..ప్రత్యేక హోదా, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఆర్థిక లోటుపై సమావేశంలో ముఖ్యమంత్రి చర్చిస్తారు. 

Follow Us:
Download App:
  • android
  • ios