Asianet News TeluguAsianet News Telugu

వైసీపీ అనుబంధ సంఘాల అధ్యక్షుల ప్రకటన.. ఎవరెవరికి ఏ విభాగమంటే..?

వైసీపీ అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించారు ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్. ఈ మేరకు బుధవారం వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.

ap cm ys jagan appointed ysrcp affiliated wing presidents
Author
First Published Jan 4, 2023, 9:50 PM IST

వైసీపీ అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించారు ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్. ఈ మేరకు బుధవారం వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.

యువజన విభాగం : బైరెడ్డి సిద్ధార్థరెడ్డి

మహిళా విభాగం : పోతుల సునీత, ఎమ్మెల్సీ

బీసీ సెల్‌: జంగా కృష్ణమూర్తి

ఎస్టీ సెల్‌ : మత్సరస వెంకటలక్ష్మీ(కొండ ప్రాంతం(, మేరాజోత్‌ హనుమంత్‌ నాయక్‌(మైదానం ప్రాంతం)

రైతు విభాగం : ఎంవీఎస్‌ నాగిరెడ్డి

విద్యార్థి విభాగం: పానుగంటి చైతన్య

చేనేత విభాగం : గంజి చిరంజీవి

వైయస్‌ఆర్‌ టీయూసీ: డాక్టర్‌ పూసూరు గౌతమ్‌రెడ్డి

వికలాంగుల విభాగం: బందెల కిరణ్‌ రాజు

సాంస్కృతిక విభాగం: వంగపండు ఉష

ప్రచార విభాగం: ఆర్‌. ధనుంజయ్‌ రెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి

గ్రీవెన్స్‌ సెల్‌: అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి

న్యాయ విభాగం: ఎం. మనోహర్‌రెడ్డి

ఐటీ విభాగం: సునీల్‌ పోసింరెడ్డి

ఎన్‌ఆర్‌ఐ విభాగం: మేడపాటి వెంకట్‌

వైయస్‌ఆర్‌ టీఎఫ్‌: కల్పలతా రెడ్డి, ఎమ్మెల్సీ

ఎస్సీ సెల్‌ : జూపూడి ప్రభాకర్, నందిగాం సురేష్‌(ఎంపీ), కైలే అనిల్‌కుమార్, మొండితోక అరుణ్‌

మైనారిటీ సెల్‌: షేక్‌ వి. ఖాదర్‌బాషా

వైయస్‌ఆర్‌ సేవాదళ్‌: కోటంరెడ్డి గిరిధర్‌ రెడ్డి

డాక్టర్ల విభాగం: బత్తుల అశోక్‌ కుమార్‌ రెడ్డి

క్రిష్టియన్‌ మైనారిటీ సెల్‌: జాన్సన్‌ మేడిది

వాణిజ్య విభాగం: పల్లపోతు మురళీకృష్ణ, చిప్పగిరి ప్రసాద్‌


 

Follow Us:
Download App:
  • android
  • ios