స్పీకర్ తమ్మినేనికి తప్పిన పెను ప్రమాదం
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. శ్రీకాకుళం జిల్లా రాగోలు- వంజంగి మధ్య వెళ్తున్న ఆయన కాన్వాయ్కి ఆటో అడ్డు రావడంతో దానిని స్పీకర్ కారు ఢీకొట్టింది.
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. శ్రీకాకుళం జిల్లా రాగోలు- వంజంగి మధ్య వెళ్తున్న ఆయన కాన్వాయ్కి ఆటో అడ్డు రావడంతో దానిని స్పీకర్ కారు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆటోడ్రైవర్తో పాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే తమ్మినేని కారు మాత్రం స్వల్పంగా దెబ్బతింది. ఈ ప్రమాదం నుంచి స్పీకర్ తమ్మినేని సురక్షితంగా బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.