మంత్రులు నారాయణ, కాల్వ శ్రీనివాసులు వివాహానికి హాజరై నతూన వధూవరులను ఆశీర్వదించారు. 

మంత్రి భూమా అఖిలప్రియ, యువ పారిశ్రామికవేత్త మద్దూరు భార్గవరామ్‌ నాయుడుల వివాహం బుధవారం ఉదయం అంగరంగ వైభవంగా జరగింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణం కోటకందుకూరుమెట్ట వద్ద ఉన్న భూమా శోభానాగిరెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాల వేదికగా ఈ వివాహాన్ని జరిపించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

 కుటుంబసభ్యులు, బంధు మిత్రుల మధ్య వివాహాం జరిగింది. మంత్రులు నారాయణ, కాల్వ శ్రీనివాసులు వివాహానికి హాజరై నతూన వధూవరులను ఆశీర్వదించారు.