Asianet News TeluguAsianet News Telugu

ఏపీ కొత్త సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్: నీలం సాహ్నికి కీలక పదవి

ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్‌ను నియమిస్తూ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్‌ నీలం సాహ్ని పదవీకాలం ఈ నెల 31తో ముగియనుంది

adityanath das has been appointed as the new Chief Secretary of Andhra Pradesh ksp
Author
Amaravathi, First Published Dec 22, 2020, 5:17 PM IST

ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్‌ను నియమిస్తూ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్‌ నీలం సాహ్ని పదవీకాలం ఈ నెల 31తో ముగియనుంది. దీంతో ప్రభుత్వం కొత్త చీఫ్ సెక్రటరీని నియమించింది.

అయితే నీలం సాహ్ని సేవలు వినియోగించుకోవాలని భావించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఆమెను తన ముఖ్య సలహాదారుగా నియమించుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios