ఏసీబీ అధికారిణికి కూడ తప్పని వరకట్న వేధింపులు
ఏసీబీ అధికారిణి పి.ప్రభావతి అదనపు కట్నం కోసం భర్త వేధించడంతో పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు
విజయవాడ: ఏసీబీ అధికారిణి పి.ప్రభావతి అదనపు కట్నం కోసం భర్త వేధించడంతో పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఏసీబీ అధికారిణి పి. ప్రభావతి అదనపు కట్నం కోసం భర్త వేధించడంతో పోలీసుల్ని ఆశ్రయించారు. ప్రభావతి గత ఏడాది నవంబర్లో శంకరశెట్టి కిరణ్ను ప్రేమించి పెళ్లి చేసుకొంది. కొద్ది రోజులు బాగానే ఉన్నాడు. ఆ తర్వాత రూ.20 లక్షలు కట్నం కావాలని వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు ఆరోపిస్తున్నాడు.
ఈ వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.