Asianet News TeluguAsianet News Telugu

అనకాపల్లి : పూడిమడక బీచ్‌లో ఐదుగురు బీటెక్ విద్యార్ధులు గల్లంతు

అనకాపల్లిలోని పూడిమడక సముద్ర తీరంలో ఐదుగురు గల్లంతయ్యారు. వీరిని ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధులుగా గుర్తించారు . బీచ్‌కు వెళ్లిన 15 మంది విద్యార్ధుల్లో 10 మంది సురక్షితమైనట్లుగా తెలుస్తోంది. 

5 btech students missing in anakapalle beach
Author
Anakapalle, First Published Jul 29, 2022, 6:05 PM IST

అనకాపల్లిలోని పూడిమడక సముద్ర తీరంలో ఐదుగురు గల్లంతయ్యారు. వీరిని ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధులుగా గుర్తించారు . బీచ్‌కు వెళ్లిన 15 మంది విద్యార్ధుల్లో 10 మంది సురక్షితమైనట్లుగా తెలుస్తోంది. గల్లంతైన ఐదుగురి కోసం గాలింపు కొనసాగుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios