India VS England: ముంబైలో భారత్ జైత్రయాత్ర.. ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ ఖేల్ ఖతం| Asianet News Telugu

India VS England: ముంబైలో భారత్ జైత్రయాత్ర.. ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ ఖేల్ ఖతం| Asianet News Telugu

Published : Mar 06, 2026, 01:27 PM IST

వాంఖడేలో భారత్ విశ్వరూపం.. ఇంగ్లాండ్ పై సంజూ శాంసన్ సునామీ.. 253 పరుగుల భారీ లక్ష్యంతో బ్రిటిష్ జట్టు గుండెల్లో వణుకు పుట్టించింది టీమిండియా. ఉత్కంఠ పోరులో 7 పరుగుల తేడాతో విజయం సాధించి 2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది భారత్. ముంబై లో ఇంగ్లాండ్ ఖేల్ ఖతం.. ఇక అహ్మదాబాద్‌లో భారత్ ఫైనల్ వేట మొదలు !