video :పార్టీ మార్పుపై తేల్చేసిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

Oct 24, 2019, 3:25 PM IST

రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఇళ్ల పట్టాలు నకిలీ పట్టాలని ఏలా చెబుతారని వల్లభనేని వంశీమోహన్ క్రిష్ణా జిల్లా గన్నవరంలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం NIC రిపోర్టు హ్యాక్ చేసి తహశీల్దార్ కి ఇచ్చారని ఆ రిపోర్టు చూడకుండా పోలీసులకి ఇచ్చారు. పోలీసులు చూడకుండా కేసు నమోదు చేశారు. ప్రభుత్వ సమాచారాన్ని హ్యాక్ చేసిన దొంగలు దొరికిపోయారు. ఈ వ్యవహారం పై గవర్నర్ కలిసి ఫిర్యాదు చేస్తా...దీనిపై తక్షణమే ఫిర్యాదుపై చర్య తీసుకుని తహసీల్దార్ , పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.