video:రేణిగుంట విమానాశ్రయంలో జనసేనానికి ఘన స్వాగతం

Dec 1, 2019, 3:19 PM IST

విజయవాడ:  కడప జిల్లా రైతుల సమస్యలను తెలుసుకునేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్  ఆదివారం రైల్వే కోడూరులో పర్యటించాల్సి వుంది. ఇందుకోసం ఆయన ఇప్పటికే 
హైదరాబాద్ నుండి విమానంలో బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో విమానాశ్రయం వద్ద ఆయనకు అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం పవన్ రోడ్డు మార్గమున రైల్వేకోడూరు కు బయలుదేరి వెళ్లారు.