కరీంనగర్పట్టణంలో డ్రైవర్ ని హత్య చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

Oct 10, 2020, 1:12 PM IST

 కరీంనగర్ వన్ టౌన్ పరిధిలోని ఆటోనగర్ లో నర్సయ్య అనే ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ ని గొడ్డలితో నరికి హత్య చేసారు .  సంఘటన స్థలాన్ని పరిశీలించిన కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి  పరిశీలించి త్వరలో హత్య చేసిన వారిని పట్టుకుంటాము అని అన్నారు .