Oct 10, 2020, 1:12 PM IST
కరీంనగర్ వన్ టౌన్ పరిధిలోని ఆటోనగర్ లో నర్సయ్య అనే ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ ని గొడ్డలితో నరికి హత్య చేసారు . సంఘటన స్థలాన్ని పరిశీలించిన కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి పరిశీలించి త్వరలో హత్య చేసిన వారిని పట్టుకుంటాము అని అన్నారు .