Feb 27, 2020, 4:07 PM IST
తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ శివారులో ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి కారు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది . కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా , మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి . ప్రమాద స్థలాన్ని కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయసారధి పరిశీలించి వారిని మంచిర్యాల జిల్లాకు చెందిన వారిగ గుర్తించారు .