Aug 13, 2019, 10:32 AM IST
నాగార్జునసాగర్ డ్యామ్ కింది భాగంలో జహీరాబాద్ కు చెందిన నరసింహ అనే పర్యాటకుడు సోమవారం నాడు గల్లంతయ్యాడు.డ్యామ్ నుండి పెద్ద ఎత్తున నీరు కిందకు రావడంతో ఆ నీటిలో నరసింహ కొట్టుకుపోయాడు. వరద నీటిలో కొట్టుకుపోకుండా నరసింహ ప్రయత్నించాడు. వరద ఉధృతికి ఆయన కొట్టుకుపోయాడు.