ఆరోగ్యానికి ఆ పాతవంటకాలే బెస్ట్ : తమిళిసై సౌందరరాజన్

Jan 17, 2020, 1:43 PM IST

ఫిల్మ్ నగర్ లోని ఎసెన్సిషయల్ ట్రెడిషన్స్ ను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించారు. అన్వేష్, ఖయల్ లు దీని నిర్వాహకులు. సంప్రదాయ వంటవిధానాలు, వంటపాత్రలు ఇక్కడ ప్రదర్శించారు.