కోవిడ్ బాధితులకు అండగా రామగుండము ఎమ్మెల్యే భరోసాయాత్ర

May 17, 2021, 4:51 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం కరోనా బారిన పడ్డారని వారిలో మనోద్యర్యాన్ని నింపేందుకు  భరోసా యాత్ర చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు.