Sep 7, 2020, 3:59 PM IST
దాదాపు 170 రోజుల తరువాత మెట్రో సర్వీస్ మొదలవడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోవిద్ నిబంధనలు బాగానే పాటిస్తున్నారని అంటున్నారు. ఆటోలు, క్యాబ్ ల కంటే మెట్రో ప్రయాణమే అన్ని విధాలా బాగుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.